నేడు కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 నిమిషాల వరకు...
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. సినీ రంగం, సేవా రంగంలో విశేషమైన సేవలను గుర్తించి ఈ పురస్కారాలను అందజేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి...
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ వద్ద గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ...
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమర జవాన్లకు సీఎం నివాళి హైదరాబాద్: దేశవ్యాప్తంగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమర జవాన్ల స్థూపం...
తెలంగాణలో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద జరిగిన కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర...
దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా ప్రారంభం న్యూఢిల్లీ: భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day 2025) ఘనంగా...
తెలంగాణ కేబినెట్ విస్తరణపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శనివారం మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. “నా లక్ష్యం...
చంద్రబాబు అరాచక పాలనపై తీవ్ర విమర్శలు: వైసీపీ నేత గోరెంట్ల మాధవ్ అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాలనపై వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ (Gorantla Madhav) తీవ్ర...
బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పై తెలంగాణ కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్...