Breaking News

రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలపై లబ్ధిదారులలో ఆసక్తి

రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలపై లబ్ధిదారులలో ఆసక్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా (Rythu Bharosa) మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా...

వన్ నేషన్- వన్ ఎలక్షన్ పై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

వన్ నేషన్- వన్ ఎలక్షన్ పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక వ్యాఖ్యలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వన్ నేషన్- వన్ ఎలక్షన్ పద్దతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు...

అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదు.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతుంది

విజయసాయి రెడ్డి రాజీనామాపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు విజయవాడ: వైసీపీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజీనామాపై పార్టీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌...

యాదాద్రి భువనగిరి లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు

భువనగిరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటం లేకుండా జాతీయ జెండాను ఎగరేసిన ఘటన, నిరసనలు యాదాద్రి భువనగిరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటం లేకుండా జాతీయ...

కేంద్రం నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు....

దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే: టీపీసీసీ చీఫ్‌

దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్ హైదరాబాద్‌: భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. గణతంత్ర...

తెలంగాణ ఉద్యమకారుడు ఆర్. సత్యనారాయణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుడు ఆర్. సత్యనారాయణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ (R. Satyanarayana) మరణం పట్ల బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత,...

వికసిత్‌ భారత్, స్వర్ణాంధ్ర విజన్‌ సాధనకు రాజ్యాంగ స్ఫూర్తితో కృషి చేస్తాం

76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహణ అమరావతి: 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించి,...

హైకోర్టులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహణ

హైకోర్టులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహణ హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి, సభను ఉద్దేశించి...

మాజీ ఎమ్మెల్సీ మృతి..సంతాపం తెలిపిన హరీశ్‌ రావు

సీనియర్‌ జర్నలిస్ట్‌, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌ సత్యనారాయణ కన్నుమూత హైదరాబాద్‌: ప్రముఖ జర్నలిస్ట్‌, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌ సత్యనారాయణ (Satyanarayana) ఆదివారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...