Breaking News

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పగడ్బంది నిషేధాజ్ఞలు. ఎస్సై జి అజయ్ కుమార్

నడిగూడెం ,ఫిబ్రవరి 24(నేటి తెలుగు పత్రిక): ఫిబ్రవరి 25 నుండి మార్చి18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా, సాఫీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ,నడిగూడెం...

విద్యార్థినిల స్వీయ రక్షణకు కరాటే శిక్షణ దోహదం: ఏఎన్ఎం హైస్కూల్ ప్రిన్సిపాల్ ఏ పూర్ణచంద్రారెడ్డి.

పామర్రు, ఫిబ్రవరి 24(నేటితెలుగుపత్రిక ): విద్యార్డులస్వీయ రక్షణకు కరాటే శిక్షణ ఎంతో దోహదంగా నిలుస్తుందని పామర్రు ఏఎన్ఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ అన్నప్పరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు. ఈనెల 22న ఉమ్మడి పశ్చిమగోదావరి...

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎస్సై అజయ్ కుమార్.

నడిగూడెం ,ఫిబ్రవరి 24 (నేటి తెలుగు పత్రిక): విద్యార్థిని దశ నుండే సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు.. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల...

అంతర్జాతీయ వేదికపై బలపడిన భారత్–బ్రెజిల్ స్నేహం.. కీలక ఒప్పందం.

నేటి తెలుగు పత్రిక: భారతదేశం–బ్రెజిల్ సంబంధాలలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, వ్యవసాయ...

బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి: సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్.

నేటి తెలుగు పత్రిక: డైవర్ట్ పాలిటిక్స్,డ్రామా పాలిటిక్స్ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు వెన్న తో పెట్టిన విద్య అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.కార్పోరేషన్...

కృష్ణారావుపాలెం సేంద్రియ మేళాకు ప‌టిష్ట ఏర్పాట్లు: జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌

ఎ. కొండూరు ఫిబ్రవరి 19 (నేటి తెలుగు పత్రిక): ఈ నెల 21న ఎ.కొండూరు మండ‌లం, కృష్ణారావుపాలెంలో భారీస్థాయిలో జిల్లాస్థాయి సేంద్రియ మేళా నిర్వ‌హించ‌నున్నామ‌ని.. ఈ కార్య‌క్ర‌మానికి ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా జాయింట్...

ఐలాపురం భాస్కర శ్రీనివాస్ ని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్,ఆకుల తిరుమలరావు.

నేటి తెలుగు పత్రిక: ఐలాపురం వెంకయ్య గారికి నివాళి అర్పించి వారి కుమారులు ఐలాపురం రాజా గారి ని ఐలాపురం భాస్కర శ్రీనివాస్ ని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు...

మాజీ చైర్మన్ అడపా శేషు గారిని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్.

నేటి తెలుగు పత్రిక: ఇటీవల కాలుకి గాయమై కోలుకుంటున్న కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు గారిని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్.

15 ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల అభివృద్ధి: ఎంపీడీవో కాండ్రు జ్యోతి

పామర్రు, ఫిబ్రవరి 18( నేటి తెలుగు పత్రిక ) : గ్రామాల సంపూర్ణ అభివృద్ధి సాధన కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు నిలుస్తున్నాయని పామర్రు మండల అభివృద్ధి అధికారి జ్యోతి అన్నారు. మండల...

రైతులు భాగస్వామ్యంతోనే రీ సర్వే: కలెక్టర్ డీకే బాలాజీ

పామర్రు, ఫిబ్రవరి 18( నేటి తెలుగు పత్రిక): జిల్లాలో రీ సర్వే కార్యక్రమం రైతుల భాగస్వామ్యంతో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా నడుస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్...