Breaking News

కాల్వలో కారు దూసుకెళ్లి ముగ్గురు మృతి

కోనసీమ జిల్లాలో కాల్వలో కారు దూసుకెళ్లి ముగ్గురు మృతి అమరావతి, డిసెంబర్ 10: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం ఊడిమూడి చింతవారిపేట వద్ద, అదుపు తప్పిన...

మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు

మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు మోహన్ బాబు తనకు ప్రాణహాని పొంచి ఉందని, రక్షణ కల్పించాలంటూ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో,...

విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన నంద్యాల జిల్లా: డిసెంబర్ 09 నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు బైరెడ్డి నగర్లో దారుణమైన సంఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై ప్రేమ ఒప్పుకోలేదనే కారణంతో ఓ...

ఫేక్ కాల్స్ మోసానికి యువకుడు బలి

వికారాబాద్ జిల్లా: ఫేక్ కాల్స్ మోసానికి యువకుడు బలి వికారాబాద్ జిల్లా, పీరంపల్లి గ్రామానికి చెందిన పోచిరెడ్డి ఫేక్ కాల్స్ మోసానికి బలైంది. అన్‌లైన్‌లో డబ్బులు గందరగోళంగా పోగొట్టుకున్న పోచిరెడ్డి, చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు....

టీచర్‌ను చంపిన కేసులో ఇద్దరు విద్యార్థులు అరెస్ట్

టీచర్‌ను చంపిన కేసులో ఇద్దరు విద్యార్థులు అరెస్ట్ అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పరిషత్ పాఠశాలలో ఓ టీచర్‌ను కొట్టి చంపిన ఘటనలో ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మైనర్లు కావడంతో...

పోలీసుల విచారణలో బోరుగడ్డ అనిల్‌

అనంతపురం పోలీసుల విచారణలో బోరుగడ్డ అనిల్‌ అనంతపురం:రాజమహేంద్రవరం నుండి అనిల్ బోరుగడ్డను అదుపులోకి తీసుకున్న అనంతపురం పోలీసులు, ఆదివారం తెల్లవారుజామున అనంతపురానికి తరలించారు. డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ వివరాలు:...

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల బాలికలు అదృశ్యం…

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల బాలికలు అదృశ్యం... సీఎస్‌కు NHRC సమన్లుడిసెంబర్ 08, 2024 అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారు అనే ఫిర్యాదులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) రాష్ట్ర ప్రధాన...

ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన కొత్త నిబంధనలను కేంద్రం తాజాగా ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) లేదా అంతకంటే ఉన్నతస్థాయి పోలీస్‌ అధికారులే ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చని స్పష్టం...

మోహన్ బాబు కుటుంబంలో కలకలం:

మోహన్ బాబు కుటుంబంలో కలకలం: పరస్పర ఫిర్యాదులుడిసెంబర్ 08, 2024 హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులతో కలకలం రేగింది. కుటుంబ వ్యవహారాలు తారుమారైనట్లు తెలుస్తోంది. మనోజ్ ఫిర్యాదు:మోహన్ బాబు...

దిల్లీలో వరుస హత్యలు: కేజ్రీవాల్ ఆందోళన

దిల్లీలో వరుస హత్యలు: కేజ్రీవాల్ ఆందోళనన్యూఢిల్లీ, డిసెంబర్ 08 దేశ రాజధానిలో వరుస హత్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే రోజు మూడు వేర్వేరు...