Breaking News

హైదరాబాద్‌లో సంచలనం: వీధి కుక్కల రక్తంతో అక్రమ దందా వెలుగులోకి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): షేక్‌పేట ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ వెటర్నరీ ఆసుపత్రిలో వీధి కుక్కల రక్తంతో అక్రమ వ్యాపారం జరుగుతున్న ఘటన వెలుగులోకి రావడం తీవ్ర సంచలనంగా మారింది. మూగజీవాలను...

శంకరపల్లిలో విషాదం: క్రేన్లు కూలి ఐదుగురు కార్మికుల మృతి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో రెండు భారీ క్రేన్లు కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలు...

ఏబీఎన్ జర్నలిస్ట్ హత్య.. చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ హత్య తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్‌లో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన...

పహల్గామ్ తరహా సంఘటన.. మతం అడిగి మరీ కత్తిపోట్లు!

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ముంబై శివార్లలో జరిగిన కత్తి దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మీరా రోడ్‌లోని నయా నగర్ ప్రాంతంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై జరిగిన ఈ దాడిని...

అంబర్‌పేటలో మహీంద్ర షోరూమ్‌లో అగ్నిప్రమాదం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని అంబర్‌పేట ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహీంద్ర కార్ల షోరూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఉద్ధృతంగా వ్యాపించాయి. షోరూమ్‌లో ఉన్న వాహనాలు, ఆయిల్ వంటి...

మంత్రి పేరుతో మోసం.. కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిపై కేసు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మంత్రి పేరును ఉపయోగించి భారీ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి ఓ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ నుంచి కోట్ల...

అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాఖండ్‌లోని అలకనంద నదిలో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి గల్లంతైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. పౌరీ గర్వాల్ జిల్లా శ్రీనగర్ ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.వివరాల ప్రకారం,...

శేషాచలం అడవుల్లో అగ్నికీలలు.. అప్రమత్తమైన అటవీ సిబ్బంది

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపింది. జీవకోన రేంజ్ పరిధిలోని మొండోడికోన ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి....

తాడిపత్రిలో హిజ్రా మల్లిక హత్య కలకలం.. ముగ్గురు అరెస్ట్

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తాడిపత్రి పట్టణంలో హిజ్రా మల్లిక హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. రైలు పట్టాలపై ఆమె మృతదేహం కనిపించడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట అనుమానాస్పద...

ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్లపై దాడి.. సూర్యాపేటలో కలకలం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేటలో ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తున్న జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్శర్ల సత్యనారాయణపై జరిగిన దాడి తీవ్ర కలకలాన్ని రేపింది. మోతె మండలం రాఘవాపురం గ్రామంలో గురువారం...