మద్యం మత్తులో వేగం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలు బలి
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లోని హస్తినాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మద్యం మత్తులో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను బలిగొట్టింది.అదుపుతప్పిన కారు ముందుగా రోడ్డుపై...
