Breaking News

గ్రాండ్ మాస్టర్ గుకేశ్‌కి ఎలాన్ మస్క్ అభినందనలు

భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్‌కి ఎలాన్ మస్క్ అభినందనలు భారత యువ చెస్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తన అద్భుత ప్రతిభతో ప్రపంచాన్ని మెప్పించి చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చైనా...

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే అల్లకల్లోలమే

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే అల్లకల్లోలమే: శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్, డిసెంబర్ 14:తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్‌ను అరెస్టు చేస్తే అల్లకల్లోలు ఏర్పడతాయని, రాష్ట్రపతి పాలన కూడా అనవసరంగా వచ్చే పరిస్థితి ఉంటుందని, మాజీ మంత్రి శ్రీనివాస్...

గబ్బా టెస్ట్‌కు వరుణుడు ఆటంకం

గబ్బా టెస్ట్‌కు వరుణుడు ఆటంకం డిసెంబర్ 14, 2024:భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)లో భాగంగా జరుగుతున్న ఈ...

ఎల్.కె అద్వానీ అస్వస్థత

బీజేపీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీ అస్వస్థత హైదరాబాద్, డిసెంబర్ 14:భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్.కె అద్వానీ (97) ఈరోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి వెంటనే ఆందోళనకరంగా...

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి డిసెంబర్ 14, 2024, ఛత్తీస్‌గఢ్:ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు మరియు మావోయిస్టు దళాల మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన బీజాపుర్‌...

నేటితో ముగియనున్న ఆధార్ ఉచిత అప్డేట్ గడువు

నేటితో ముగియనున్న ఆధార్ ఉచిత అప్డేట్ గడువు హైదరాబాద్, డిసెంబర్ 14:ఆధార్ కార్డు కలిగిన వారికి బిగ్ అలర్ట్! పదేళ్లుగా ఆధార్ కార్డ్ వివరాలు మార్చని వారికి ఉచితంగా వివరాలు అప్‌డేట్ చేసుకునే అవకాశానికి...

కేంద్ర మంత్రి తో సీఎం భేటీ

TG వెనుకబడిన జిల్లాల గ్రాంట్ విడుదలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి డిసెంబర్ 13, 2024, హైదరాబాద్:తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న ₹1800 కోట్ల గ్రాంట్‌ను వెంటనే విడుదల...

గుకేశ్‌కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్

గుకేశ్‌కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్ ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న దొమ్మరాజు గుకేశ్‌ను తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసించారు. గుకేశ్ విజయంలో భాగస్వామిగా చెన్నై చెస్ ప్రపంచ రాజధానిగా...

హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్

హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్ హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్కన్నడ సినీ హీరో దర్శన్‌కు ఊరట లభించింది. రేణుకా స్వామి హత్య కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో...

దేశంలో ప్రతి 10 లక్షల మందికి 21 మంది జడ్జీలు

దేశంలో ప్రతి 10 లక్షల మందికి 21 మంది జడ్జీలు: కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ:ప్రతి 10 లక్షల మంది జనాభాకు దేశంలో కేవలం 21 మంది జడ్జీలు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ...