Breaking News

దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. ఢిల్లీలో కొత్త అధ్యాయం

ఢిల్లీ,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): దేశంలో తొలి పూర్తి స్థాయి ‘రింగ్ మెట్రో’ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. రెండు కొత్త మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో మూడు కారిడార్లకు...

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శలు.. భార్యపై వ్యాఖ్యలతో వివాదం

మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): కొత్త పార్టీతో తమిళనాడులో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ కు సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురయ్యాయి. మహిళా దినోత్సవం సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, విడాకుల అంశంపై...

ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు.. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

ముంబయి,mar 10, నేటి తెలుగు పత్రిక: ముంబయిలో నిర్వహించిన IAAPI Expo 2026లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు...

TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు.. మార్చి 10న విచారణకు హాజరు కావాలని ఆదేశం

Mar 09,నేటి తెలుగు పత్రిక: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరోసారి నోటీసులు జారీ చేసింది. Karurలో జరిగిన...

పీఎం కిసాన్‌పై కేంద్రం క్లారిటీ.. రైతుల ఖాతాల్లోకి రూ.2 వేల జమ ఎప్పుడంటే?

మార్చి 8, నేటి తెలుగు పత్రిక: రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం కింద ఇచ్చే తదుపరి విడత...

ఇరాన్ దాడులతో గల్ప్ దేశాలకు భారీ దెబ్బ.. అమెరికా ఒప్పందాలపై పునరాలోచన

నేటి తెలుగు పత్రిక,mar08: అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ మిసైల్, డ్రోన్ దాడులను పెంచడంతో గల్ప్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గల్ప్ దేశాలపై ఇరాన్ దాడులు అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి...

యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. “కపిల్ దేవ్ బౌలింగ్‌కి పాక్ భయపడినట్టే.. డాక్టర్లను చూసి జబ్బు పారిపోవాలి”

Mar 06, 2026,నేటి తెలుగు పత్రిక: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోగ్య రంగంలో చేపడుతున్న మార్పులను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ నోయిడాలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించిన KDSG సూపర్...

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. భారత్ సంతాపం వ్యక్తం

నేటి తెలుగు పత్రిక: అయతుల్లా అలీ ఖమేనీ మృతి పట్ల భారత్ అధికారికంగా సంతాపం ప్రకటించింది. భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంను సందర్శించి సంతాప...

ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం.. గిడ్డంగుల్లో నిలిచిపోయిన భారత బాస్మతి బియ్యం

నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు పంపాల్సిన బాస్మతి బియ్యం భారీగా నిలిచిపోవడంతో వ్యాపారులు, రైతులు ఆందోళన...

రామ మందిరంతో అయోధ్య ఆర్థికంగా దూసుకుపోతోంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నేటి తెలుగు పత్రిక: జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రామమందిరం అయోధ్య నిర్మాణంతో అయోధ్య ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిందని పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో రూపొందించిన నివేదిక ప్రకారం రామ...