దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. ఢిల్లీలో కొత్త అధ్యాయం
ఢిల్లీ,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): దేశంలో తొలి పూర్తి స్థాయి ‘రింగ్ మెట్రో’ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. రెండు కొత్త మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో మూడు కారిడార్లకు...
