Breaking News

LPGకి ప్రత్యామ్నాయం ఇథనాల్ స్టవ్‌.. చవకగా, కాలుష్యం తక్కువ: గడ్కరీ

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఎల్పీజీ సిలిండర్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఆధారిత కుకింగ్ స్టవ్‌లను వినియోగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి సూచించారు. ఈ స్టవ్‌లు తక్కువ ఖర్చుతో పనిచేయడమే కాకుండా పర్యావరణానికి...

రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.. రూ.50 వేల వరకు రుణమాఫీ

మే 26, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ప్రభుత్వం రైతులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. సీఎం విజయ్ సహకార బ్యాంకుల్లో తీసుకున్న వ్యవసాయ రుణాలపై మాఫీ ప్రకటించారు. రూ.50 వేల వరకు...

పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?

మే 26, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే దాదాపు రూ.8 వరకు పెరిగిన నేపథ్యంలో మరోసారి భారీ పెంపు ఉండొచ్చన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత...

నేరస్తులకు కఠిన శిక్షలు తప్పవు: సీఎం విజయ్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో 10 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘోర నేరాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం...

రామ్మోహన్ నాయుడు పిల్లలతో మోదీ సందడి

మే 25, (నేటి తెలుగు పత్రిక): దేశ, విదేశీ కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ప్రధాని నరేంద్రమోదీ ఇద్దరు చిన్నారులతో సరదాగా గడిపిన క్షణాలు ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఆ చిన్నారులతో సమయం...

పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్.. “ప్రజల జేబుల దోపిడీ ఆగడం లేదు”

మే 25, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారీ భారం పడుతోందని మండిపడింది.సోషల్...

ఇంధన ధరల పెంపు.. ప్రధానిపై రాహుల్ గాంధీ ధ్వజం

మే 25, (నేటి తెలుగు పత్రిక): ఇంధన ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను విడతల వారీగా పెంచుతూ ప్రజలపై భారీ భారం...

హార్డ్‌కోర్ నక్సలైట్లపై చర్యల్లో భద్రతా బలగాల పాత్ర కీలకం: సుప్రీంకోర్టు

మే 25, (నేటి తెలుగు పత్రిక): మావోయిస్టు నాయకుడు కట్టా రామచంద్రారెడ్డి మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడవుల్లో జరిగే యాంటీ నక్సల్ ఆపరేషన్లు అత్యంత క్లిష్ట...

అడుగున్నర భూమి వివాదం.. ఇద్దరి దారుణ హత్య

మే 24, (నేటి తెలుగు పత్రిక): బీహార్ రాష్ట్రంలో చిన్నపాటి భూమి వివాదం తీవ్ర విషాదానికి దారి తీసింది. కేవలం అడుగున్నర స్థలం కోసం రెండు కుటుంబాల మధ్య నెలకొన్న ఘర్షణ హింసాత్మకంగా మారి...

చైనాలో విషాదం.. గని పేలుడులో 82 మంది మృతి

మే 23, (నేటి తెలుగు పత్రిక): చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఘోర గని ప్రమాదం చోటుచేసుకుంది. లూషెన్యు బొగ్గు గనిలో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ కావడంతో భారీ పేలుడు సంభవించి 82 మంది...