Breaking News

స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టుతో సరిహద్దుల భద్రత కట్టుదిట్టం: అమిత్ షా

మే 23, (నేటి తెలుగు పత్రిక): పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.ఈ ప్రాజెక్టులో భాగంగా...

రూ.3 వేల కోట్ల మోసం కేసు.. హీరా గ్రూప్ చీఫ్ నౌహీరా షేక్ అరెస్ట్

మే 22, (నేటి తెలుగు పత్రిక): దాదాపు రూ.3 వేల కోట్ల ఆర్థిక మోసం కేసులో నౌహీరా షేక్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 1.2 లక్షల మంది...

చంద్రపూర్‌లో పులి దాడి.. నలుగురు మహిళల మృతి

మే 22, (నేటి తెలుగు పత్రిక): మహారాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడి తీవ్ర కలకలం రేపింది. సిందేవాహి తాలూకా అటవీ ప్రాంతంలో తునికాకు (బీడి ఆకు) సేకరణకు వెళ్లిన మహిళలపై పులి...

విజయ్ మూవీలో ట్రాఫిక్ పోలీస్.. ఇప్పుడు రవాణా మంత్రి!

మే 22, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నటుడు, ముఖ్యమంత్రి Vijay నటించిన “ది గోట్” సినిమాలో ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపించిన తమిళన్ పార్తిబన్ ఇప్పుడు రాష్ట్ర...

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

మే 20, (నేటి తెలుగు పత్రిక): న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్ర అభివృద్ధి పనులు, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు...

కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మే 20, (నేటి తెలుగు పత్రిక): జనగణనలో కులగణనను మినహాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులాల ఆధారిత డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.ఈ కేసుపై విచారణ...

మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని...

డ్రైవింగ్ సీట్లో సీఎం విజయ్.. మరోసారి సింప్లిసిటీతో ఆకట్టుకున్న దళపతి

మే 20, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ మరోసారి తన ప్రత్యేక శైలితో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మొబైల్ మెడికల్ సర్వీస్ జీప్‌ను స్వయంగా...

విదేశీ పర్యటనలు వద్దంటూ.. మీరు ప్రపంచం చుట్టేస్తారా?: రాహుల్ గాంధీ

మే 20, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబానీ, అదానీలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం...

దేశ ఆర్థిక పరిస్థితిపై రాహుల్ గాంధీ ఆందోళన

మే 20, (నేటి తెలుగు పత్రిక): దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో యువత, రైతులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి...