Breaking News

విద్యాశాఖ కాదు.. విపత్తుల శాఖగా మారింది: రాహుల్ గాంధీ విమర్శలు

మే 18, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని విద్యాశాఖ ప్రస్తుతం “డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజాస్టర్స్”లా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. పుణె లెక్చరర్ అరెస్ట్

మే 17, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక పరిణామంగా పుణెకు చెందిన బోటనీ...

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు.. వాహనదారులకు మరో షాక్

మే 17, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సీఎన్‌జీ ధరలు మరోసారి పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తాజా పెంపు...

పార్టీ పెట్టి ఉంటే గెలిచేవాడిని.. ఇక రాజకీయాల్లోకి రాను: రజనీకాంత్

మే 17, (నేటి తెలుగు పత్రిక): సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను పార్టీ స్థాపించి ఉంటే కచ్చితంగా విజయం...

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం..

మే 17, (నేటి తెలుగు పత్రిక): తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని విక్రమ్‌గఢ్ ఆలోట్ – లూనీరిచ్ఛా స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో తెల్లవారుజామున ఒక్కసారిగా...

తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైన విజయ్–కమల్ భేటీ

మే 17, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్‌కు...

ప్రపంచ సవాళ్ల మధ్య భారత్ పురోగతి కొనసాగుతోంది: మోదీ

మే 17, (నేటి తెలుగు పత్రిక): నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులతో సమావేశమై దేశ అభివృద్ధి, ప్రపంచ పరిస్థితులు, ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడారు.సభకు హాజరైన భారతీయులు ఘన...

జూనియర్ డాక్టర్ హత్య కేసు.. ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం సువేందు!

మే 16, (నేటి తెలుగు పత్రిక): కోల్‌కతాలో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ రేప్, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో...

ఇంధన పొదుపు దిశగా సుప్రీంకోర్టు చర్యలు.. వీడియో విచారణలు, కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం

మే 15, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం, శుక్రవారం అలాగే పాక్షిక...

ఇంధన ధరల పెంపుపై రాజకీయ విమర్శలు తగవు: కిషన్ రెడ్డి

మే 15, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపును రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతోనే ఇంధన ధరలు పెరిగాయని, దీనిపై...