Breaking News

The case of perni nani wife, Jayasudha,

మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు

రేషన్ బియ్యం అక్రమ రవాణా: మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు

సీఎం చంద్రబాబు: అవినీతి తగ్గించాలంటే టెన్షన్ నియంత్రించాలి, ప్రజలకు జాగ్రత్త ఆహ్వానం

ఆంధ్ర ప్రదేశ్: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదైంది. సివిల్ సప్లైస్ అధికారి కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం సమయంలో జయసుధ పేరిట నాని ఒక గిడ్డంగి నిర్మించి, దాన్ని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారని సమాచారం. ఇటీవల ఈ గిడ్డంగిని పోలీసులు తనిఖీ చేయగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.

అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం – మంత్రి నారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *