Breaking News

పాలకొల్లులో తాగునీటి సంక్షోభం.. అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం

మే 17, (నేటి తెలుగు పత్రిక): పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను...

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్ల: మంత్రి వివేక్ వెంకటస్వామి

మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కొత్త పెన్షన్ల అమలుపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను అమలు...

విజయవాడలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్

మే 17, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి నగరంలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు....

గిగ్ వర్కర్ల సమస్యలపై రాహుల్ గాంధీతో మంత్రి వివేక్ భేటీ

మే 17, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా...

న్యాయవ్యవస్థపై విశ్వాసంతో కుమారుడిని పోలీసులకు అప్పగించామని బండి సంజయ్‌ ప్రకటన

మే 17, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసు నేపథ్యంలో తన కుమారుడు బండి భగీరథ్‌ను న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తెలిపారు....

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం..

మే 17, (నేటి తెలుగు పత్రిక): తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని విక్రమ్‌గఢ్ ఆలోట్ – లూనీరిచ్ఛా స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో తెల్లవారుజామున ఒక్కసారిగా...

తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైన విజయ్–కమల్ భేటీ

మే 17, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్‌కు...

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్రం కట్టుబాటు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమైనా ఇండ్ల నిర్మాణ పనులు ఆగకుండా...

ప్రపంచ సవాళ్ల మధ్య భారత్ పురోగతి కొనసాగుతోంది: మోదీ

మే 17, (నేటి తెలుగు పత్రిక): నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులతో సమావేశమై దేశ అభివృద్ధి, ప్రపంచ పరిస్థితులు, ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడారు.సభకు హాజరైన భారతీయులు ఘన...

హైకోర్టు తీర్పుతో పోక్సో కేసుపై రాజకీయ చర్చలు ముదురుతున్నాయి

మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సంచలనంగా మారిన పోక్సో కేసు వ్యవహారంపై మాజీ ఐపీఎస్ అధికారి, రాజకీయ నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును...