Breaking News

భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకం: బీసీ సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రమేష్.

అవనిగడ్డ (కృష్ణా) ఫిబ్రవరి9 నేటి తెలుగు పత్రిక: భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకమైయినదని జిల్లా బీసీ సంక్షేమ సాధికారిక అధికారి జి. రమేష్అన్నారు. స్థానికప్రభుత్వబీసీబాలికలకళాశాలవసతిగృహంలో జరిగినవిద్యార్థినులుతల్లీతండ్రుల సమావేశంలోఆయనముఖ్య అతిథి గా పాల్గొనిప్రసంగిచారు.ప్రభుత్వo పేదబడుగుబలహీనవర్గాల పిల్లలు...

బీసీల కులగణన చేపట్టాలి

విజయవాడ, నేటి తెలుగు పత్రిక: బీసీల కులగణన చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు వీజీఆర్ నారగోని వెల్లడించారు. బీసీల కుల గణన చేపట్టాలని ఫిబ్రవరి 28న...

9,వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సాదునేని ధనలక్ష్మి,మధుకర్ ను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.

ఇంటింటికి తిరిగి ముమ్మర ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా...

ఫిబ్రవరి 28 న జరగబోవు బీసీ ల ధర్నాను జయ ప్రదం చేయండి…!

విజయవాడ: ఫిబ్రవరి 28 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బీసీలందరూ కలిసి భారీ ఎత్తున మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నారగోని ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్...

మంగళగిరిలో ఈ నెల 13 న మెగా జాబ్ మేళా

మంగళగిరి ఫిబ్రవరి 09 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి V.T.J.M & I.V.T.R డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 13 న మెగా జాబ్ మేళా నిర్వహణ, యువతకు ఉపాధి అవకాశాలు అందించడమే...

మంత్రి నారా లోకేష్ చొరవతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిడమర్రు మోడల్ స్కూల్

ఆదర్శం.. అధునాతనం.. నిడమర్రు మోడల్ స్కూల్ మంగళగిరి ఫిబ్రవరి 09 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ చొరవ తో...

ఆధ్యాత్మిక కేంద్రంగా మక్కా మసీద్

మంత్రి నారా లోకేష్ సేవాస్పూర్తితో మసీదు నిర్మాణం కోసం 60,000/- వేల రూపాయలు అందించిన మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్. మంగళగిరి ఫిబ్రవరి 09 ( నేటి తెలుగు పత్రిక...

కె కె స్వర హాస్పిటల్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ని ప్రారంభించిన బీసు ధనలక్ష్మి చందర్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 09, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కె కె స్వర హాస్పిటల్ బోడుప్పల్ ఆధ్వర్యంలో...

ఎస్.ఆర్.ఎస్.పి రెండవ దశ ఆధునికరిస్తాం

సూర్యాపేట శాసనసభ నియోజకవర్గంలో సేద్యానికి పూర్తి స్థాయిలో నీరు అందిస్తాం. దొడ్డు బియ్యం సరఫరాతో వృధా అవుతున్న 12000 కోట్లు.అదనపు భారం అయినా పేదలకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం.డబుల్ బెడ్ రూమ్ ల...

ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు భూషి మహేష్ ను పరామర్శించిన టీ జె యు జిల్లా అధ్యక్షులు మొహమ్మద్. షానూర్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 09, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు భూషి మహేష్ మాదిగ ఇటీవల యాదగిరిగుట్టలో ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు....