Breaking News

గృహ వినియోగదారులకు గుడ్‌న్యూస్… ₹500 వరకు ఫ్రీ గ్యాస్, సెక్యూరిటీ డిపాజిట్ జీరో

న్యూఢిల్లీ, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా PNG...

ట్రాన్స్ మహిళతో వీడియో వివాదం… నరహరి జిర్వాల్ పై ఆరోపణలు..మంత్రి రాజీనామాకు డిమాండ్

ముంబై, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వైరల్ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ కు సంబంధించినట్లు ప్రచారం జరుగుతున్న ఈ వీడియోపై పెద్ద...

ధర్మం, సుపరిపాలనకు ప్రతీక శ్రీరాముడు: చంద్రబాబు

అమరావతి, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన శ్రీరాముడి మహిమను కొనియాడుతూ, ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా...

ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు… రామరాజ్యం ఆదర్శం: లోకేష్

అమరావతి, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ నేత నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరాముడి మహిమను వివరించారు.ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన శ్రీరామచంద్రుడు...

ఇరగదీశాడు భయ్యా… ‘పెద్ది’లో రామ్ చరణ్ రౌద్ర రూపం

హైదరాబాద్, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ నుంచి క్రేజీ...

రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్: టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ

విజయవాడ. మార్చి 26 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కూటమి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా మాజీ ముఖ్యమంత్రి జగన్ మొదట “వేస్ట్” అంటూ దాన్ని నేనే అడ్డుకుంటా అంటాడని, కానీ...

యాదగిరిగుట్ట బీసీ కాలనీ 5వ వార్డులో జరగనున్న శ్రీరామనవమి వేడుకలను విజయవంతం చేయాలి

యాదగిరిగుట్ట : మార్చి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట బీసీ కాలనీ 5వ వార్డులో కస్తూరమ్మ నిలయంలో శ్రీరామనవమి వేడుకలు...

2వ వార్డులో నాలాకు మరమ్మత్తులుచేయకపోతే తీవ్రంగా ఉద్యమిస్తాం

బిఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి . యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాలా గోతులలో పడి జంగాల కాలనీ వాసులకు...

హైదరాబాద్‌లో MMTS సేవలకు బూస్ట్… సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కోర్ అర్బన్ ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ (MMTS) సేవలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్యాలయ సమయాల్లో రైళ్ల...

విశాఖ తీరానికి చేరిన భారీ LPG, చమురు నౌకలు… ఇంధన సంక్షోభానికి ఊరట

విశాఖపట్నం, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా గ్యాస్, చమురు కొరత ఆందోళనలు నెలకొన్న వేళ ఆంధ్రప్రదేశ్‌కు ఉపశమనం లభించింది. విశాఖ తీరానికి భారీ ఎల్‌పీజీ, చమురు నౌకలు చేరుకోవడంతో సరఫరా పరిస్థితులు...