పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భేష్ అని బిజెపి సీనియర్ నేత కేతిరెడ్డి తిరుపాల్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత...
పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): లింగాల మండలం లో పట్నూతల గ్రామంలో పుట్లూరు శ్రీనివాసుల రెడ్డి అనే రైతుకు చెందిన అరటిపంట దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 8...
నడిగూడెం, ఫిబ్రవరి 15(నేటి తెలుగు పత్రిక): నడిగూడెం మండలం, ఎక్లాష్ఖాన్పేట తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి ధరావత్ వరలక్ష్మి డా....
విజయవాడ. ఫిబ్రవరి 15 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఫిబ్రవరి 16వ తేదీన అనగా సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం పబ్లి క్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో శివరాత్రి పండుగ పర్వదిన సందర్భంగా, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భంగా...
పామర్రు, (కృష్ణా) ఫిబ్రవరి 15,నేటి తెలుగు పత్రిక : శివనామస్మరణతో శివాలయాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పామర్రు మండలంలోని శివాలయాల్లో తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు పూజలు ప్రారంభించారు. నియోజకవర్గం కేంద్రంమైన...
కరీంనగర్, ఫిబ్రవరి -15, నేటి తెలుగు పత్రిక: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లతో పాటు ఎన్నికల కోడ్ అమలునేపథ్యంలో కలెక్టరేట్ లో...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు రాజాపేట మండలo, పుట్టగూడెం గ్రామంలో నిర్వహించిన శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలలో...
విజయవాడ. ఫిబ్రవరి 15 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ప్రస్తుతము సమాజం ఎదుర్కొంటున్న వివిధరకాల సమస్యలపై పత్రికలకు వ్రాసిన లేఖల ను శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు అనేపే రుతో పుస్తకరూపంగా...