Breaking News

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ ట్వీట్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: మహిళా సాధికారత దిశగా దేశం ముందడుగు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు....

కర్నూలు రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ స్పందన.. బాధితులకు అండగా ప్రభుత్వం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా ఆవేదన కలిగించింది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తీవ్ర...

అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం మౌనం.. లోక్‌సభ విస్తరణపై మాత్రం ముందడుగు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: దేశ రాజకీయాల్లో కీలక చర్చలకు దారితీస్తున్న నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వం కొంత మేర స్పష్టత ఇవ్వగా, మరికొన్ని విషయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యంగా రాష్ట్రాల...

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అవనిగడ్డ బీసీ కళాశాల వసతి గృహ విద్యార్థుల విజయకేతనఓ

విద్యార్థులను అభినందించిన సంక్షేమ శాఖ అధికారిని తోట నాగమణి అవనిగడ్డ, ఏప్రిల్ 15(నేటి తెలుగు పత్రిక ): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో అవనిగడ్డ బిసి బాలికల కళాశాల సంక్షేమవసతి గృహ విద్యార్థి నులు...

ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలు.. ఎస్‌ఈసీగా అనిల్ చంద్ర పునేఠా? విజిలెన్స్ కమిషనర్‌గా నీరభ్ కుమార్?

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియామకం...

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: యువ నటుడు వరుణ్ తేజ్ గాయపడిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘బరి’ సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తుండగా...

నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ రగడ.. కేంద్ర-దక్షిణ రాష్ట్రాల మధ్య విభేదాలు ముదురుతున్నాయి

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం తీవ్ర రాజకీయ చర్చలకు దారితీస్తోంది. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయానికి సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు...

‘పెద్ది’ రిలీజ్ మళ్లీ వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై...

ఢిల్లీ‌లో ఇండియా కూటమి కీలక సమావేశం ముగింపు.. డీలిమిటేషన్‌పై వ్యతిరేకత, మహిళా రిజర్వేషన్‌కు మద్దతు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా నిలిచిన ఇండియా కూటమి సమావేశం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగింది. సుమారు రెండు గంటలపాటు...

అన్నార్తుల ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్లు.

మైలవరం, ఏప్రిల్ 15, (నేటి తెలుగు పత్రిక): పేదోడికి పట్టెడన్నం పెడుతున్న కూటమి ప్రభుత్వం.ఆకలితో ఎవ్వరూ అలమటించరాదన్నదే సీఎం చంద్రబాబు గారి ధ్యేయం.అన్నక్యాంటీన్కు రూ.5 లక్షల విరాళం.ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుపేదోళ్లకు కూటమి ప్రభుత్వం పట్టెడన్నం...