Breaking News

ఏప్రిల్ 11,2026 నుండి కరెన్సీ, కమోడిటీ, నగదు మరియు ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాలలో నానోసెకండ్-లెవల్ ఆర్డర్ గుర్తింపును సాధించిన ఎన్ఎస్ఈ

విజయవాడ, ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో వాల్యూమ్ ఆధారంగా అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా గుర్తింపు పొందిన సంస్థ, 2026 ఏప్రిల్ 11 నుంచి కరెన్సీ...

తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీష్ బాబు నియామకం

క్యాడర్ టు లీడర్ టిడిపిలోనే సాధ్యం” – సానా సతీష్ బాబు అమరావతి, ఏప్రిల్ 15, 2026, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు,...

మత్స్యకారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో రూ.20 వేల ఆర్థిక సాయం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, చేపల వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే...

పీర్జాదీగూడలో రాజకీయ మార్పులు.. బీఆర్‌ఎస్‌లో చేరిన కౌన్సిలర్లు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: మెడ్చల్ జిల్లా పీర్జాదీగూడలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...

విద్యాశాఖలో మార్పుల దిశగా అడుగులు.. సంస్కరణలతో మెరుగైన ఫలితాలు

అమరావతి, ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఒకప్పుడు వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచిన విద్యాశాఖ ఇప్పుడు సంస్కరణలతో ముందుకు సాగుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్...

మానవ హక్కులు, బాండెడ్ కార్మిక వ్యవస్థపై వర్క్‌షాప్.. సీతక్కకు ఆహ్వానం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: మానవ హక్కుల పరిరక్షణతో పాటు బాండెడ్ కార్మిక వ్యవస్థ నిర్మూలనపై చర్చించేందుకు ఈ నెల 18న ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. “కాంబాటింగ్ హ్యూమన్ రైట్స్ అండ్ బాండెడ్...

మహిళా రిజర్వేషన్‌కు బీఆర్‌ఎస్ గ్రీన్ సిగ్నల్

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో కేటీఆర్, హరీష్ రావుతో...

చార్మినార్‌లో నగల మాయం.. భద్రతపై ఆందోళన

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసర ప్రాంతంలో జరిగిన బంగారం చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడే ఈ ప్రాంతంలో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ నెల...

పూడి శ్రీహరి అరెస్ట్‌పై వైసీపీ ఆగ్రహం.. అక్రమ నిర్బంధమని ఆరోపణలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారి తీసిన సంఘటనగా పూడి శ్రీహరి అరెస్ట్ మారింది. వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పొలిటికల్‌)గా, మాజీ ముఖ్యమంత్రి కార్యాలయ సీపీఆర్‌ఓగా పనిచేసిన...

తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు.. లోకేష్ చేతుల మీదుగా క్రీడా ప్రాజెక్టుల ప్రారంభం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: తిరుపతిని క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. యువగళం హామీ మేరకు స్పోర్ట్స్ హబ్‌గా తిరుపతిని తీర్చిదిద్దే పనులు...