హైదరాబాద్, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ నుంచి క్రేజీ...
విజయవాడ. మార్చి 26 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కూటమి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా మాజీ ముఖ్యమంత్రి జగన్ మొదట “వేస్ట్” అంటూ దాన్ని నేనే అడ్డుకుంటా అంటాడని, కానీ...
యాదగిరిగుట్ట : మార్చి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట బీసీ కాలనీ 5వ వార్డులో కస్తూరమ్మ నిలయంలో శ్రీరామనవమి వేడుకలు...
బిఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి . యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాలా గోతులలో పడి జంగాల కాలనీ వాసులకు...
హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కోర్ అర్బన్ ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ (MMTS) సేవలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్యాలయ సమయాల్లో రైళ్ల...
విశాఖపట్నం, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా గ్యాస్, చమురు కొరత ఆందోళనలు నెలకొన్న వేళ ఆంధ్రప్రదేశ్కు ఉపశమనం లభించింది. విశాఖ తీరానికి భారీ ఎల్పీజీ, చమురు నౌకలు చేరుకోవడంతో సరఫరా పరిస్థితులు...
కరీంనగర్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: శ్రీ రాముని మహోన్నత గుణాలను స్మరించుకుంటూ, ఆయన ఆదర్శాలను ఆచరణలో పెట్టే సంకల్పంతో శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు....
న్యూఢిల్లీ, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పడుతున్న ఇంధన సమస్యలు, భద్రతా అంశాలపై చర్చించేందుకు అన్ని...
విజయవాడ. మార్చి 26 సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీ ప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించడం జరిగి నప్పటికీ. నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తం గా...
మార్కాపురం, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. ఈ ఘటనలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని...