Breaking News

YCP విధ్వంసం మరిచిపోతే మళ్లీ గొడ్డలి వేటే: సీఎం చంద్రబాబు హెచ్చరిక

మే 16, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) హయాంలో రాష్ట్రంలో “టెర్రరిజం తరహా...

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు?

మే 16, (నేటి తెలుగు పత్రిక): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో లీటర్‌కు రూ.10 వరకు ధరలు పెరగవచ్చని ఫైనాన్షియల్ సర్వీసెస్...

సినిమాల్లోనూ పొదుపు అవసరం: కమల్ హాసన్

మే 16, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నటుడు కమల్ హాసన్ సూచించారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా వాణిజ్యం,...

“తెలంగాణలో జూన్ 25 నుంచి SIR ఓటర్ సవరణ ప్రక్రియ ప్రారంభం”: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ (SIR) ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ...

“ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర తప్పనిసరి” – మంత్రి కొల్లు రవీంద్ర

మే 16, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. గ్రామాలు, వార్డులు, సచివాలయాల స్థాయిలో ప్రతి...

మూడో బిడ్డకు రూ.30 వేలు.. నాలుగో బిడ్డకు రూ.40 వేలు: చంద్రబాబు

మే 16, (నేటి తెలుగు పత్రిక): పిల్లలు భారం కాదు.. దేశానికి సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన, జనాభా పెరుగుదలను ప్రోత్సహించే...

“భగీరథ్ లొంగుబాటు? పీఎస్ వద్ద భారీ బందోబస్తు”

మే 16, (నేటి తెలుగు పత్రిక): మైనర్ బాలికపై పోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9న...

త్యాగం చేసిన మహిళకు న్యాయం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం

మే 16, (నేటి తెలుగు పత్రిక): ఆదిలాబాద్ జిల్లాలో బాలికల కోసం మరుగుదొడ్లు నిర్మించేందుకు తన పుస్తెల తాడు తాకట్టు పెట్టిన మహిళకు ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి స్పందన లభించింది. టీవీ9లో ప్రసారమైన కథనానికి...

“కాకినాడ రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి”

మే 16, (నేటి తెలుగు పత్రిక): కాకినాడ రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు దాటుతున్న ఉపాధి హామీ మహిళా...

“స్వచ్ఛమైన పెనుకొండ కోసం ప్రజల సహకారం తప్పనిసరి” – మంత్రి సవిత

మే 16, (నేటి తెలుగు పత్రిక): పరిశుభ్రమైన పరిసరాల ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన...