Breaking News

కోదాడలో మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవం

బోనీ కొట్టిన కాంగ్రెస్! మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం! కోదాడ, ఫిబ్రవరి 3 నేటి తెలుగు పత్రిక: కోదాడ మున్సిపల్ 11,21,31వార్డులలో పోటీలో ఉన్నవారు నామినేషన్ విత్ డ్రా చేసుకోవడం తో ఎన్నిక...

కోదాడలో కాంగ్రెస్ నాయకుల అరాచక పర్వాలు

హిందూ మహిళకు ముస్లిం సాంప్రదాయ బురఖా వేసి నామినేషన్ ఉపసంహరించుకుంటుంటే పట్టించుకొని ఎన్నికల అధికారులు. కోదాడ, ఫిబ్రవరి 3(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి...

పులి సంచారం పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మరోసారి స్పందించారు

పులి సంచారం పై కలెక్టర్ హనుమంతరావుకు ఫోన్ చేసిన బీర్ల అయిలయ్య. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల పులి సంచారం నేపథ్యంలో...

మద్యం డబ్బు పంపిణీ చేసే అభ్యర్థులను ఓడించండి ప్రజల కోసం పని చేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

కోదాడ, ఫిబ్రవరి03 ( నేటి తెలుగు పత్రిక ): మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు డబ్బు మద్యం పంపిణీ చేసే అభ్యర్థులను ఓడించి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని...

జేఎస్ఆర్ కు మంత్రి అభినందనలు

మంగళగిరి, ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తాడేపల్లి జయభేరి అపార్ట్మెంట్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత క్యాంప్ కార్యాలయంలో మంగళవారం...

మంత్రి సవితకు టైలర్స్ డే ఆహ్వానం

మంగళగిరి, ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి ఈద్గాలో ఈనెల 28వ తేదీన అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే టైలర్స్ డే వేడుకలకు హాజరుకావాలని అసోసియేషన్ నాయకులు...

కాజ గ్రామంలో చేతివృత్తిదారులకు వెల్డింగ్ మిషన్లు అందజేత

లోకేష్ సహకారంతో ఇద్దరికి మిషన్లు అందజేసిన నాయకులు. మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. మంగళగిరి, ఫిబ్రవరి 02, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి...

బిసివై మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్‌గా తోట శివరామ ప్రసాద్

మంగళగిరి ఫిబ్రవరి 02, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్‌గా తోట శివరామ ప్రసాద్‌ను నియమించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకున్న...

ప్రజాస్వామ్య స్ఫూర్తికే ‘ఏకగ్రీవం’ గొడ్డలిపెట్టు

కోదాడ, ఫిబ్రవరి 3 నేటి తెలుగు పత్రిక: ఎన్నికల్లో ఏకగ్రీవం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు చెప్పారు. కోదాడ...

చేనేతకు నిధులు కరవు – కేంద్ర విధానాలపై మండిపాటు

రూ.53 లక్షల కోట్ల బడ్జెట్‌లో చేనేతకు రూ.200 కోట్లు మాత్రమే – నిర్లక్ష్యానికి పరాకాష్ఠ చేనేతను మరిచిన కేంద్రం – రూ.20 వేల కోట్ల కేటాయింపుకు ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్ మంగళగిరి...