Breaking News

ఏపీలో ఇళ్ల పథకం క్లారిటీ.. ఒక్కొక్కరికీ ₹2.39 లక్షలు!

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన చేస్తూ, వచ్చే నెలలోనే లబ్ధిదారుల తుది జాబితా...

రేపు అద్దంకిలో జగన్ కీలక సమావేశం.. స్థానిక నేతలతో చర్చలు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రేపు అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక నేతలతో పార్టీ పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై...

అభివృద్ధి కోసం కృషి చేస్తా : ఎంఎస్ విజయ్ కుమార్

యాదగిరిగుట్ట : మార్చి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా తనకు పదవినిచ్చిన నేతలకు.. ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన సీనియర్...

హైదరాబాద్‌లో ఎల్పీజీ సంక్షోభం.. రెస్టారెంట్లకు భారీ దెబ్బ

హైదరాబాద్, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో ఎల్పీజీ కొరత హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో హోటళ్లు, రెస్టారెంట్లు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి.వ్యాపార...

విజయవాడలో ఉగ్ర లింకులు.. ముగ్గురు యువకుల అరెస్ట్ సంచలనం

విజయవాడ, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకుల కేసు కొత్త మలుపు తిరిగింది. విచారణలో వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.ఈ ముగ్గురు యువకులు ఇతర...

జగిత్యాలలో రాజకీయ హీట్.. జీవన్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

జగిత్యాల, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టి జీవన్ రెడ్డిను బుజ్జగించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి వంశీచంద్ రెడ్డి...

5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే షాక్.. వాహనం సీజ్ అయ్యే ఛాన్స్!

హైదరాబాద్‌, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాహనదారులకు భారీ షాక్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై పెండింగ్ చలాన్లు ఉంటే కేవలం...

గాంధీజీ స్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ

విజయవాడ. మార్చి 24 పశ్చిమ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మంగళవా రం మధ్యాహ్నం విజయ వాడ పశ్చిమ నియోజక వర్గం,...

ఒవైసీ ఆరోపణలు తప్పు.. భారతదేశంలో పూర్తి స్వేచ్ఛ ఉంది: కిషన్ రెడ్డి

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: TV9 నెట్‌వర్క్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ (WITT) కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంధన...

యుద్ధం ఆగాలంటే అమెరికా-ఇజ్రాయెల్ వెనక్కి తగ్గాలి: ఇరాన్ ప్రతినిధి

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: టీవీ9 భారతవర్ష్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ కార్యక్రమంలో ఇరాన్ ప్రతినిధి అయతుల్లా అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా...