Breaking News

పవన్ కల్యాణ్ వార్నింగ్: లిక్కర్‌ షాపులు MRP మించిన ధరకు అమ్మకాలు చేయవద్దు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ షాపుల్లో ఎం.ఆర్.పి కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మటం పై ఫిర్యాదులు రావడంతో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.అధిక ధరలకు మద్యం...

భారతీయ రైల్వేలో చారిత్రాత్మక పరిణామం: LNG–డీజిల్ మిశ్రమ రైళ్లు ప్రారంభం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: భారతీయ రైల్వే పర్యావరణహిత ప్రయాణం దిశగా అడుగు పెడుతోంది. అహ్మదాబాద్ రైల్వే విభాగంలో డీజిల్ వినియోగాన్ని 40% తగ్గించే LNG–డీజిల్ ‘డ్యూయల్ ఫ్యూయల్’ డెమూ రైళ్లు ప్రవేశపెట్టబడ్డాయి. సుమారు...

మున్సిపల్ ఎన్నికలు: పోటీకి ‘ఢీ అంటే ఢీ’

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు బరిలో ఉండాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. రెబల్స్, పార్టీ నేతలు: బీ ఫాం...

🎧 హెడ్‌ఫోన్స్: సైలెంట్ కిల్లర్స్, అధిక వాడకం వల్ల హెచ్చరిక

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: యువతలో ఇయర్‌ఫోన్స్ అధిక వాడకం కారణంగా ముందస్తు వినికిడి లోపం, చెవి ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి.ప్రస్తుతం సంగీతం, వీడియోలు, ఆన్‌లైన్‌ క్లాసులు, కాల్స్ కోసం హెడ్‌ఫోన్లు విస్తృతంగా వాడబడుతున్నాయి. కానీ...

ప్రమాదపు అంచున మేజర్ కాలువ

రైతుల ఆందోళన! చివరి భూములకు నీరు అందని పరిస్థితి. కోదాడ/నడిగూడెం, ఫిబ్రవరి 3(నేటి తెలుగు పత్రిక): నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అనుబంధంగా ఉన్న. 13 బి కోమరబండ మేజర్ కాలువ , ఈకే పేట,...

ఇంటి ముందు ఈ మొక్కలు నాటితే శుభం..!

లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ఆరోగ్యం, శాంతి నేటి తెలుగు పత్రిక ప్రతినిధి : ఇంటి ఆవరణలో సరైన మొక్కలను నాటడం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతతో పాటు సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు నిపుణులు...

భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం.. స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఎంతోకాలంగా అనిశ్చితిలో ఉన్న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఊహించని మలుపు తీసుకుంది. కీలక డీల్ ఖరారవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్స్ హవా కొనసాగుతోంది. ట్రేడ్ డీల్ ప్రకటన...

ఉద్యమకారులు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా? – రేవంత్ ప్రశ్న

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తప్పు చేసినవారు ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు చేసిన ఆయన.. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ...

కేసీఆర్‌కు నోటీసులపై రేవంత్ రెడ్డి ఫైర్‌.. ‘జాతిపిత’ అన్న మాటతో చట్టానికి అతీతులా?

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని కొందరు ‘తెలంగాణ జాతిపిత’కు అవమానంగా చిత్రీకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానమేనని, వ్యక్తులకు...

అన్నీ నేనే మాట్లాడాలా..? మీరెందుకు ఉన్నారు?

జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనసేన పార్టీలో నేతల పనితీరుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. పార్టీపై, నాయకత్వంపై...