ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ వయస్సు పెంపుపై గ్రీన్ సిగ్నల్?
మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న పదవీ విరమణ...
