మే 07, (నేటి తెలుగు పత్రిక): మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. ‘ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా?’ అంటూ ఆయన షేర్ చేసిన...
మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలో ‘కూల్ క్యాపిటల్’గా ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శ్రీసిటీలో క్యారియర్ సంస్థ ఏసీ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో...
మే 07, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ సంస్థ క్యారియర్ శ్రీసిటీలో అత్యాధునిక చిల్లర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక...
మే 07, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని, తెలంగాణలో కూడా పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు అన్నారు. ఈ నెల 10న...
మే 07, (నేటి తెలుగు పత్రిక): వరి ధాన్యం రవాణా సజావుగా జరిగేలా తెలంగాణ రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు అవసరమైన...
మే 07, (నేటి తెలుగు పత్రిక): అశోక చక్రంతో సహా ఎటువంటి అతుకులు లేకుండా జాతీయ జెండాను తయారు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ...
మే 07, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హనుమకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్...
మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యం ధైర్యసాహసాలను కొనియాడారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కోసం చేపట్టిన ఈ...
మే 07, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెటిక్స్ ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి, యువత భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని అన్నారు. క్రీడలను...
మే 07, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు త్వరగా ఆమోదం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కోరారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో మెట్రో ఫేజ్-II, ఫేజ్-III...