Breaking News

“కేసీఆర్‌కు మార్పు లేదు, ఫామ్ హౌస్‌కే పరిమితం” – సీఎం రేవంత్

BJP, BRSలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు నిజామాబాద్: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (ఫిబ్రవరి 24) నిజామాబాద్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా BJP,...

ప్రతిపక్ష హోదా ప్రజలే నిర్ణయిస్తారు – డిప్యూటీ సీఎం

|| Opposition status will be decided by the people - Deputy CM ||: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి: "ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు...

ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం

ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం Date 24/02/2025 ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరగా...

సీఎం రేవంత్ రెడ్డి పాలన పై బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ తీవ్ర విమర్శలు

తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్, రేవంత్: ఎంపీ లక్ష్మణ్ నల్గొండ: రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్...

2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతి: పీపుల్స్ ఫస్ట్ విధానంలో 2047 నాటికి స్వర్ణాంధ్ర రాష్ట్రాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. 2025-26 బడ్జెట్...

ఎస్ వి ఆర్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు కేర్ డయాగ్నస్టిక్ ఇమేజింగ్ సెంటర్ ఆధ్వర్యం లో ఉచిత లివర్ క్యాంపు

కోదాడ లో డాక్టర్ మట్టా రాకేష్ (గ్యాస్ట్రో ఆంట్రాలజిస్ట్)ఎస్ వి ఆర్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూర్యాపేట మరియు కేర్ డయాగ్నస్టిక్ ఇమేజింగ్ సెంటర్ ఆధ్వర్యం లో ఉచిత లివర్ క్యాంపు——————————————...

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ముమ్మర పర్యటన హైదరాబాద్: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఒకే రోజున మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్,...

ప్రతిపక్ష హోదా కోరుతూ అసెంబ్లీలో వైసీపీ హంగామా

ప్రతిపక్ష హోదా కోరుతూ అసెంబ్లీలో వైసీపీ హంగామా – గవర్నర్ ప్రసంగం బహిష్కరణ అమరావతి: ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సభ్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నినాదాలు చేశారు....

రాబోయే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై కసరత్తు

రాబోయే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు ప్రారంభం హైదరాబాద్: రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, వివిధ...

తన పాలనపై చర్చలో ఓడిపోతే ముక్కు నేలకు రాస్తా – సీఎం

బీజేపీ, బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ నారాయణపేట: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సూటిగా సవాల్ విసిరారు. నారాయణపేట జిల్లాలో శుక్రవారం జరిగిన...