Breaking News

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: చంద్రబాబు నాయుడు

అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ...

హైదరాబాద్‌లో హెడ్ కానిస్టేబుల్ మిస్సింగ్.. కలకలం

హైదరాబాద్, మే 04, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ‘షీటీమ్స్’లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్ అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. విధి నిర్వహణలో ఉండగానే కార్యాలయం నుంచి...

దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది: బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

కరీంనగర్, మే 04, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ దేశవ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అనేక అరాచకాలు జరిగాయని, చొరబాటుదారులపై కట్టుదిట్టమైన...

త్రిష కల నెరవేరింది: బండ్ల గణేశ్

మే 04, (నేటి తెలుగు పత్రిక): నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. హీరోయిన్ త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా “మీ కలలు నెరవేరాయి” అంటూ చేసిన...

సనాతన ధర్మానికి వైసీపీ వ్యతిరేకంగా పని చేసింది: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఉలవపాడు, మే 04, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గత వైసీపీ ప్రభుత్వం సనాతన ధర్మం, హిందూ మత ప్రచారం మరియు ధార్మిక సంస్థల ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేసిందని...

బీఆర్ఎస్ నేతల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారంటూ సీఎం పై కేటీఆర్ విమర్శలు

సంగారెడ్డి, మే 04, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న...

మహానాడును ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

నెల్లూరు, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ వార్షిక మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మహానాడును ఐఎఫ్కో సెజ్ ప్రాంతంలో...

ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయ‌న దీర్ఘాయుష్షుతో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో...

పి.ఎం.జె. జ్యువలర్స్, క్రైమ్ సీన్‌ను పరిశీలించి, బాధితులను పరామర్శించిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి

​కరీంనగర్, మే 03, (నేటి తెలుగు పత్రిక): మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ ఈరోజు చోరీ ఘటన జరిగిన ప్రాంతంలో పర్యటించారు. ముందుగా ఆయన క్రైమ్ సీన్‌ను (ఘటనా స్థలాన్ని) క్షుణ్ణంగా పరిశీలించి,...

తెలంగాణ కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సంగారెడ్డి, మే 03, (నేటి తెలుగు పత్రిక): భారతీయ జనతా పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రం నడుస్తోందని...