ప్రజా సమస్యల పరిష్కారంలో విప్లు మరింత చురుకుగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంలో ప్రభుత్వ విప్లు మరింత చురుకుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ,...
