Breaking News

ఆపరేషన్ సిందూర్‌పై రాజ్‌నాథ్ సింగ్ క్లారిటీ.. “ఇది వ్యూహాత్మక నిర్ణయం”

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ‘ఆపరేషన్ సిందూర్’ నిలిపివేతపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక స్పష్టత ఇచ్చారు. ఈ ఆపరేషన్‌ను భారత్ తన స్వంత వ్యూహాత్మక నిర్ణయంతోనే నిలిపివేసిందని, ఇది...

ఇంధన కొరతపై షర్మిలా ఫైర్.. “రైతు కంటే కాంట్రాక్టర్లకే ప్రాధాన్యమా?”

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరతపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలా ప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత...

ఉస్మానియా ఆస్పత్రిలో అరుదైన లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు మరో కీలక విజయాన్ని సాధించారు. గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్‌తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించి ప్రాణాలను...

పూడి శ్రీహరికి బెయిల్.. కుప్పం కోర్టు తీర్పుతో ఊరట

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ నేత, మాజీ సీఎం జగన్ సీపీఆర్‌వోగా పనిచేసిన పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర సోషల్ మీడియా పోస్టుల...

మే 1 నుంచి జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 1 నుంచి 10వ తేదీ లోపు అర్హులైన మీడియా ప్రతినిధులందరికీ...

రుణమాఫీపై హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతుల రుణమాఫీ అమలు వివాదం న్యాయస్థానానికి చేరింది. అర్హులైన రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు కావడం లేదని ఆరోపిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్...

టీఆర్ఎస్ పేరుకు సీఈసీ ఆమోదం.. కల్వకుంట్ల కవితకు అధికారిక గుర్తింపు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న కవిత కొత్త పార్టీ ‘TRS’కు ఎన్నికల సంఘం (EC) నుంచి ఆమోదం లభించింది. అయితే పార్టీ పేరులో చిన్న మార్పు చోటుచేసుకుంది....

తిరుమల సాక్షిగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. వైభవంగా వేడుక

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కావ్య రెడ్డితో ఆయన పెళ్లి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా జరిగింది....

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టు ఊరట.. అరెస్టుపై తాత్కాలిక స్టే

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టు నుంచి కీలక ఉపశమనం లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి,...

తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ పదవీ స్వీకారం

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డి నుంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, పోలీస్ శాఖలో...