చంద్రబాబు పాలనలో ప్రజల పట్ల మోసం : జక్కంపూడి రాజా హైదరాబాద్: వైఎస్సార్సీపీ (YSRCP) యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆయన మండిపడుతూ, వైఎస్ జగన్ తన ఐదేళ్ల...
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి బిగ్ షాక్: అవిశ్వాసం పై చర్చ హైదరాబాద్: జీహెచ్ఎంసీ (GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మికి బిగ్ షాక్ తగిలింది. మేయర్ ఏర్పాటు చేసిన సమావేశానికి, కార్పోరేటర్లు పెద్ద సంఖ్యలో...
బీజేపీలోకి అంబటి రాయుడు? టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విశాఖలో జరిగిన ఏబీవీపీ మహాసభలో ఆయన కాషాయం పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యానించారు. “కొన్ని పార్టీలు కుటుంబాల చుట్టూ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు చేస్తామని ట్రంప్ వెల్లడి అక్కడి పౌరులకు ఆదాయపు పన్ను లేకుండా చూస్తామని హామీ అమెరికన్లను ధనవంతులను చేసే వ్యవస్థను...
నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా! ఈ కాలం యువత రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటోంది. అందుకోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది. వాటిల్లో ప్రధానమైంది దొంగనోట్ల దందా....
దేశ వ్యాప్తంగా 18 ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వేల ఏర్పాటుకు నిర్ణయం దేశంలోని 18 ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో శబరిమల లోని అయ్యప్ప ఆలయం కూడా...
జూన్ లోపు అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం: సీఎం చంద్రబాబు స్పష్టం హైదరాబాదు: జూన్ నెలాఖరున అన్ని నామినేటెడ్ పదవులు ప్రభుత్వంలో భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీకి...
దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఘన సత్కారం హైదరాబాదు: ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (IT Minister Duddilla Sridhar...
పద్మ అవార్డులపై బండి సంజయ్ వ్యాఖ్యలు ఖండించిన గద్దర్ కుమార్తె వెన్నెల పద్మ అవార్డుల ఎంపిక నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె, తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్పర్సన్...