Breaking News

కూటమి పాలనలో కార్మికులకు భద్రత, ఉపాధి పెరిగింది: మంత్రి సుభాష్

కృష్ణా జిల్లా, మే 01, (నేటి తెలుగు పత్రిక): కూటమి ప్రభుత్వంలో కార్మికులకు భద్రతతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. పమిడిముక్కలలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత...

గ్యాస్ ధరల పెంపు ముందే హెచ్చరించా: రాహుల్ విమర్శలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని...

రైతులకు తక్షణ సాయం చేయాలి: సీఎం‌ రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ

కరీంనగర్, మే 01, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని రైతులను వెంటనే ఆదుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రైతులకు ఇచ్చిన హామీలను...

గ్యాస్ ధరల పెంపుపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం

హైదరాబాద్, మే 01, (నేటి తెలుగు పత్రిక): కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడంపై తెలంగాణ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేంద్ర...

రాహుల్ వ్యాఖ్యల కేసులో ఊరట.. ఎఫ్ఐఆర్ ఆదేశాలపై హైకోర్టు తిరస్కరణ

మే 01, (నేటి తెలుగు పత్రిక):: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకు అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.2025లో చేసిన...

కేటీఆర్‌పై అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు.. మేడే వ్యాఖ్యలపై ఆగ్రహం

మే 01, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మేడే రోజు కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సందర్భానికి తగ్గట్టు మాట్లాడడం...

కొద్ది రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం: కేంద్ర మంత్రి పెమ్మసాని

మే 01, (నేటి తెలుగు పత్రిక): గుంటూరులో శంకర్ విలాస్ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు త్వరలో వేగం అందుకోనున్నాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భూసేకరణ ప్రక్రియ జూలై నాటికి పూర్తవుతుందని...

గ్యాస్ ధరల పెంపుపై కేటీఆర్ విమర్శలు.. ‘మేడే కానుకేనా?’ అంటూ ప్రశ్న

మే 01, (నేటి తెలుగు పత్రిక): కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం అలవాటుగా...

గాంధీ భవన్‌లో మే డే వేడుకలు.. కార్మికులకు ‘శ్రమ శక్తి’ అవార్డులు

మే 01, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ గాంధీ భవన్‌లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ లేబర్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చైర్మన్ ప్రకాష్ గౌడ్ అధ్యక్షత వహించారు.ఈ...

ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి పొన్నం

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపోలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో పాల్గొని ఆయన...