Breaking News

ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

శంకర్పల్లి: ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా, పొద్దుటూరు:రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం...

చంద్రబాబుకు సుప్రీంలో ఊరట:

చంద్రబాబుకు సుప్రీంలో ఊరట: సీబీఐకి బదిలీ పిటిషన్లు కొట్టివేత న్యూఢిల్లీ:తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టు మరోసారి ఊరట కల్పించింది. చంద్రబాబుపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని...

లోకేష్ నువ్వు పెద్ద పప్పు సుద్ద : అంబటి రాంబాబు

లోకేష్ పప్పు సుద్ద: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు అమరావతి:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు....

సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి..?

సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి హాజరు హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరులో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొననున్నట్లు సమాచారం. 150 ఎకరాల విస్తీర్ణంలో...

కుల గణన పూర్తి అయినప్పటికీ జాప్యం ఎందుకు?

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచాలి: ఆర్. కృష్ణయ్య హెచ్చరిక హైదరాబాద్:స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే రాష్ట్రం రణరంగంగా...

రాజీనామాలపై క్లారిటీ.. అనవసర ప్రచారమన్న అయోధ్య రామిరెడ్డి

వైసీపీ రాజీనామాలపై క్లారిటీ.. అనవసర ప్రచారమన్న అయోధ్య రామిరెడ్డి హైదరాబాద్:వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారన్న ప్రచారంపై ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పష్టతనిచ్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం...

మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం పై హైడ్రా కూల్చివేతలు

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో హైడ్రా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి హైదరాబాద్:నగరంలో అక్రమ కట్టడాలపై హైడ్రా (HYDRAA) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, గుట్టల పరిరక్షణే లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా...

ఫిబ్రవరిలో అమెరికా టూర్‌కు ప్రధాని మోడీ..?

ఫిబ్రవరిలో అమెరికా టూర్‌కు ప్రధాని మోడీ.. ట్రంప్ కీలక ప్రకటన హైదరాబాద్:భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ,...

దేవాలయాలకు నిధుల విడుదలను వెంటనే చేపట్టండి: హరీష్ రావు

దేవాలయాలకు నిధుల విడుదలను వెంటనే చేపట్టండి: హరీష్ రావు హైదరాబాద్:రాష్ట్రంలోని ఆదాయం లేని చిన్న ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం (DDS) పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు రెండు నెలలుగా ఆగిపోయాయని,...

సమస్యల పరిష్కారంలో ఆడగష్టి: హైడ్రా కమిషనర్ రంగనాథ్

సమస్యల పరిష్కారంలో ఆడగష్టి: హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూ సమస్యలపై తీవ్ర దృష్టి సారించిన హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్, రెండు వారాల్లోగా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే నాలుగో వారం...