పంట నష్టంపై రెండురోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం
అమరావతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అకాల వర్షాలు, గ్యాస్ సరఫరా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో...
