Breaking News

హోంగార్డులకు ఉచిత ఆరోగ్య బీమా.. విశాఖలో సహాయ కేంద్రం ప్రారంభం: హోం మంత్రి అనిత

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంగార్డుల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించింది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని హోం మంత్రి వంగలపూడి...

రైలులో ప్రయాణం.. సైకిల్‌పై పార్టీ కార్యాలయానికి మంత్రి నిమ్మల

మే 22, (నేటి తెలుగు పత్రిక): ‘నో వెహికల్ డే’ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి ప్రజారవాణాను వినియోగించారు. పాలకొల్లులో నుంచి సాధారణ ప్రయాణికులతో కలిసి రైలులో విజయవాడకు చేరుకున్న ఆయన,...

భానుడి భగభగలు.. తెలంగాణలో వడదెబ్బతో 22 మృతి

మే 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చడంతో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులోనే 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి...

జగన్‌పై మంత్రి గొట్టిపాటి తీవ్ర విమర్శలు.. “తండ్రి మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం”

అమరావతి, మే 22, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ ఏ...

రాజన్న సిరిసిల్ల విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

మే 22, (నేటి తెలుగు పత్రిక): రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు మిడ్ మానేరు జలాశయంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ...

ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం.. ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర...

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత.. ప్రయాణికుడు అరెస్ట్

మే 22, (నేటి తెలుగు పత్రిక): రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి గంజాయి అక్రమ రవాణా యత్నాన్ని అధికారులు భగ్నం చేశారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో...

డీలిమిటేషన్‌పై చిదంబరం వ్యాఖ్యలకు లోకేశ్ కౌంటర్

అమరావతి, మే 22, (నేటి తెలుగు పత్రిక): డీలిమిటేషన్ అంశంపై కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు...

జగన్‌కు ‘బెంతా హై’ పేరు పెట్టిన లోకేశ్

మే 22, (నేటి తెలుగు పత్రిక): లోకేశ్ మాజీ సీఎం జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ తరచూ బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ మధ్య ప్రయాణాలు చేస్తున్నారని ప్రస్తావిస్తూ ఆయనకు సరదాగా ‘బెంతా...

చంద్రపూర్‌లో పులి దాడి.. నలుగురు మహిళల మృతి

మే 22, (నేటి తెలుగు పత్రిక): మహారాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడి తీవ్ర కలకలం రేపింది. సిందేవాహి తాలూకా అటవీ ప్రాంతంలో తునికాకు (బీడి ఆకు) సేకరణకు వెళ్లిన మహిళలపై పులి...