మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): భారత్లో నెలకొన్న LPG గ్యాస్ కొరతకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన రెండు LPG నౌకలు సురక్షితంగా భారత్కు...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అసెంబ్లీలో మహిళా సంఘాల రుణాల లెక్కలపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విపక్ష నేత కె. టి. రామారావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై సూటిగా...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో న్యూఢిల్లీలో కీలక సీఈసీ సమావేశం జరిగింది. రాబోయే కేరళ శాసనసభ ఎన్నికలు కు సంబంధించిన సన్నాహాలను ఈ...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): “కాలమే సమాధానం చెబుతుంది” అంటూ ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ స్పందించారు. టీవీకే పార్టీ నేత ఆధవ్ అర్జున్ చేసిన ఆరోపణలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఆదవ్...
మంగళగిరి, మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉండాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి సమీపంలోని...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వానికి...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లడంపై ఎలాంటి విమర్శలు సమంజసం కాదని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తమ పార్టీ జాతీయ పార్టీగా ఉండటంతో,...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ వేదికపై మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ కాబూల్లో జరిపిన వైమానిక దాడులపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. కాబూల్ లోని ఓ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని జరిగిన...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ముస్లిం మైనారిటీల పట్ల ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇమామ్లు, మౌజన్ల గౌరవ వేతనాల కోసం రూ.45...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె. టి. రామారావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ల పాలన పూర్తిగా వైఫల్యంగా మారిందని ఆరోపించారు.“ఎగ్గొట్టు.. చెడగొట్టు.. కూలగొట్టు”...