Breaking News

వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక బరిలోకి.. మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు

మే 19, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారని...

లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 150 కిలోల ఆహార పదార్థాల సీజ్

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీగా నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్న...

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ...

నిత్యావసరాల ధరల మంట.. ఇప్పుడు బ్రెడ్ కూడా ఖరీదు

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయి. ఇప్పటికే పాలు, కూరగాయలు, వంటనూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు బ్రెడ్ ధరలు కూడా...

వివాహేతర సంబంధంపై ప్రశ్నించాడని భర్తను సజీవ దహనం చేసిన భార్య, అత్త

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తపై ఆమె తన తల్లితో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన...

ఆలయాల బంగారంపై వదంతులు.. కేంద్రం క్లారిటీ

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని దేవాలయాలు, మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గోల్డ్ బాండ్లు జారీ చేయబోతుందన్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అలాంటి ప్రతిపాదన...

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

మే 19, (నేటి తెలుగు పత్రిక): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులను...

వైసీపీ ధర్నాలను చూసి సొంత నేతలే నవ్వుకుంటున్నారు: సోమిరెడ్డి

మే 19, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ చేపట్టిన ఆందోళనలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన...

మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంది: సీఎం చంద్రబాబు

మే 19, (నేటి తెలుగు పత్రిక): మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రూ.262 కోట్ల...

ఖమ్మంలో సంచలనం.. మహిళను మోసం చేసిన సీఐపై కేసు

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఖమ్మంలో సీఐపై లైంగిక వేధింపులు, మోసం ఆరోపణలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. భర్త వేధిస్తున్నాడని న్యాయం కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితను...