Breaking News

అదానీ కోసం ట్రంప్‌కు మోదీ బానిస: షర్మిల విమర్శలు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ గౌరవాన్ని మోదీ ప్రభుత్వం దిగజార్చిందని ఆరోపించారు. మాజీ ప్రధాని ఇందిరా...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఈనెల 23న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో...

పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకతకు పెద్దపీట: పవన్ కళ్యాణ్

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వాటి...

పారదర్శకతే ప్రభుత్వ విజయానికి పునాది: సీఎం చంద్రబాబు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన, పారదర్శకత, వేగవంతమైన సేవలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ...

దేశ ఆర్థిక పరిస్థితిపై రాహుల్ గాంధీ ఆందోళన

మే 20, (నేటి తెలుగు పత్రిక): దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో యువత, రైతులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి...

జగన్‌పై షర్మిల విమర్శల వెల్లువ

మే 19, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగన్ దెబ్బతీశారని...

సముద్ర భద్రతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. అనుమానాస్పద బోట్లపై నిఘా పెంచాలని సూచన

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. నెల్లూరు సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ పెట్రోలింగ్ కేంద్రాన్ని...

కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ జగన్‌పై కొల్లు రవీంద్ర ఫైర్

మే 19, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో దళితులు, బీసీలు, మైనార్టీలపై అనేక దాడులు...

యశస్వినీ రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన మల్లు రవి

మే 19, (నేటి తెలుగు పత్రిక): పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి చేసిన ఫిర్యాదుపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్‌లపై ఎమ్మెల్యే ఫిర్యాదు...

ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్ఘనిస్థాన్‌తో జూన్ 6 నుంచి 20 వరకు జరిగే వన్డే, టెస్టు సిరీస్‌ల కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి...