Breaking News

ఆఫ్రికాలో ఎబోలా మళ్లీ విజృంభణ.. వంద మందికిపైగా మృతి

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ మళ్లీ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకు 120 మందికిపైగా మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా...

టీడీపీ అబద్ధాలు చెప్పదు, ప్రచారాలు చేసుకోదు: మంత్రి అచ్చెన్నాయుడు

మే 19, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ అబద్ధాలు చెప్పదని, ప్రచారాల కోసం పని చేయదని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు అవసరమైన పనులనే ప్రభుత్వం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.నెల్లూరులో మీడియాతో...

హైదరాబాద్‌లోని కవాడిగూడలో మహిళ హత్య.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని కవాడిగూడ ప్రాంతంలో మహిళ హత్య కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రత్నదీప్ భవనం నాలుగో అంతస్తులో...

వీధి కుక్కల సమస్య ప్రజల భద్రతకు సంబంధించినది: సుప్రీంకోర్టు

మే 19, (నేటి తెలుగు పత్రిక): బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల నియంత్రణపై గతంలో జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను భారత సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రజల ప్రాణ భద్రతను...

కృష్ణానదిలో బోట్ల ర్యాలీ.. నిధుల విడుదలపై మత్స్యకారుల హర్షం

మే 19, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలోని కృష్ణానదిలో మత్స్యకారులు భారీ బోట్ల ర్యాలీ నిర్వహించారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రదర్శన...

నకిలీ మద్యం కేసు: తుది ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్

మే 19, (నేటి తెలుగు పత్రిక): నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం...

పట్టిసీమతో ఐదేళ్లలో రూ.50,000 కోట్ల సంపద: మంత్రి నిమ్మల

మే 19, (నేటి తెలుగు పత్రిక): పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఐదేళ్లలో సుమారు రూ.50,000 కోట్ల సంపద సృష్టించబడిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రూ.1,300 కోట్ల వ్యయంతో నిర్మించిన...

గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల పనులు వేగవంతం చేయాలి: మంత్రి బీసీ జనార్దనరెడ్డి

మే 19, (నేటి తెలుగు పత్రిక): మూడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల పనులను వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు. సచివాలయంలో...

అసెంబ్లీ సిబ్బందికి 3 రోజుల శిక్షణ తరగతులు

మే 19, (నేటి తెలుగు పత్రిక): శాసనసభ, శాసనమండలిలో పనిచేసే అధికారులు మరియు సిబ్బందికి శాసనవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభం...

వ్యవసాయ కనెక్షన్ల పెండింగ్‌కు చోటు లేకుండా చూడాలి: మంత్రి గొట్టిపాటి

మే 19, (నేటి తెలుగు పత్రిక): వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో పెండింగ్ లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కంల సీఎండీలకు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని వ్యవసాయ...