మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ మళ్లీ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకు 120 మందికిపైగా మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా...
మే 19, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ అబద్ధాలు చెప్పదని, ప్రచారాల కోసం పని చేయదని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు అవసరమైన పనులనే ప్రభుత్వం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.నెల్లూరులో మీడియాతో...
మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని కవాడిగూడ ప్రాంతంలో మహిళ హత్య కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రత్నదీప్ భవనం నాలుగో అంతస్తులో...
మే 19, (నేటి తెలుగు పత్రిక): బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల నియంత్రణపై గతంలో జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ను భారత సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రజల ప్రాణ భద్రతను...
మే 19, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలోని కృష్ణానదిలో మత్స్యకారులు భారీ బోట్ల ర్యాలీ నిర్వహించారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రదర్శన...
మే 19, (నేటి తెలుగు పత్రిక): నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం...
మే 19, (నేటి తెలుగు పత్రిక): పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఐదేళ్లలో సుమారు రూ.50,000 కోట్ల సంపద సృష్టించబడిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రూ.1,300 కోట్ల వ్యయంతో నిర్మించిన...
మే 19, (నేటి తెలుగు పత్రిక): మూడు గ్రీన్ఫీల్డ్ పోర్టుల పనులను వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు. సచివాలయంలో...
మే 19, (నేటి తెలుగు పత్రిక): శాసనసభ, శాసనమండలిలో పనిచేసే అధికారులు మరియు సిబ్బందికి శాసనవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభం...
మే 19, (నేటి తెలుగు పత్రిక): వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో పెండింగ్ లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కంల సీఎండీలకు ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ...