Breaking News

*BM SkillsBuild – CSRBOX తో కోదాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ ( కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల )ఒప్పందం.

కోదాడ ,మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక ): ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ IBM SkillsBuild – CSRBOX తో కలిసి విద్యార్థినుల ఉన్నతి కోసం కొత్త అవకాశాలకు, కొదాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...

గద్వాలలో ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కుమారుడు...

యష్ పై వేణు స్వామి కామెంట్స్ వివాదం.. అభిమానుల ఆగ్రహం

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై యశ్ అభిమానులు...

గ్యాస్‌పై ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందొద్దు..

కొర‌త స‌మ‌స్య లేకుండా ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు మంత్రుల బృందం, ప్ర‌త్యేక అధికారుల బృందాలు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ క‌ష్టం, న‌ష్టాన్ని త‌గ్గించేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌, బ‌లోపేతానికి కృషి వంట గ్యాస్‌కు...

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ వరల్డ్ రికార్డ్.. చెస్‌లో అరుదైన ఘనత

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించింది. కేవలం నాలుగేళ్ల వయసులోనే ఆమె నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్...

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

కోదాడ, మార్చ్14 (నేటి తెలుగు పత్రిక): ఖమ్మం జిల్లా,నాయికన్ గూడెం పవన్ కళ్యాణం మండపం ఫంక్షన్ హాల్లో జరిగిన నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన కుందూరు రాంరెడ్డి-కవిత కుమారుడు శ్రీ చరణ్ రెడ్డి-సబిత...

రాష్ట్ర ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ కార్యక్రమం…!

విజయవాడ. మార్చి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మసీదు వద్ద, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా, ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ...

ఎన్.చంద్రబాబు నాయుడు ప్రశంసలు.. ప్రకృతి సేద్యంతో రైతు రోశయ్య విజయగాథ స్ఫూర్తిదాయకం

అమరావతి ,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా రైతు రోశయ్యను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక X లో పోస్టు...

నారా లోకేష్ హెచ్చరిక.. బడి భోజనం నాణ్యత తగ్గితే కఠిన చర్యలు

అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిలో మధ్యాహ్న భోజన...

చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రైతులకు రూ.2,670 కోట్లు.. ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ మూడో విడత విడుదల

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరోసారి ఆర్థిక అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పథకం మూడో విడత...