Breaking News

టెన్షన్ వద్దు.. భారత్‌కు LPG నౌకలు రానున్నాయి: కేంద్రం క్లారిటీ

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరతపై వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ...

రంజాన్ మాసం ముస్లిం సోదరులకు బీర్ల ఫౌండేషన్ సహకారంతో పలు కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్ పంపిణీ

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు బేగంపేట గ్రామంలో బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందించడం జరిగినది. ఈ...

క్రికెట్ పండుగకు రంగం సిద్ధం.. రేపు ఢిల్లీలో బీసీసీఐ నమన్ అవార్డ్స్ వేడుక

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే నమన్ (NAMAN) అవార్డ్స్ 2026 వేడుకలు మార్చి 15న న్యూఢిల్లీ...

మోట కొండూరు పరిధిలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మోటకొండూరు మండలం పరిధిలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు...

మన కృషి అగ్రిడ్రోన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో పాత గుట్ట రోడ్డు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన...

ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ మరియు సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్నామని నికుంజ్ పరాశర్ తెలిపారు.

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన నికుంజ్ పరాశర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి గొప్ప ముందడుగు అవుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ సాధ్యమవడానికి...

భారత క్రికెట్ లెజెండ్స్‌కు అరుదైన గౌరవం.. బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన ముగ్గురు దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2024–25 సీజన్‌కు గాను ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్...

విద్యార్థులకు పరీక్ష ప్యాడు , పెన్నులు బహుకరించిన మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్.

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణoలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి...

బండి సంజయ్ కుమార్ యాత్రలో తేనెటీగల దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): కరీంనగర్ జిల్లాలో జరిగిన బండి సంజయ్ కుమార్ అంజన్న ఆశీర్వాద యాత్రలో ఆకస్మిక ఘటన చోటుచేసుకుంది. యాత్ర సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో కలకలం రేగింది.ఈ ఘటన వెదిరా...

చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 2,064 ఇళ్ల పంపిణీ.. సొంతింటి కల నిజం కానుంది

అమరావతి,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తిరుపతి జిల్లాలో నిర్మించిన 2,064 టిడ్కో ఇళ్లను ఈ నెల 17న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రారంభించి...