ఎన్.చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్కు ఆమోదం
అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, జలవనరులు, పరిశ్రమలు, మహిళా సంక్షేమం...
