మే 15, (నేటి తెలుగు పత్రిక): ఢిల్లీలో మహిళపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. మంగోల్పురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళ మే 11 రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు...
మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ కేసు విచారణ...
మే 12, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు...
మే 12, (నేటి తెలుగు పత్రిక): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్తో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమానికి సంబంధించిన కేసులో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు...
మే 12, (నేటి తెలుగు పత్రిక): జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి హత్య ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో పని మనుషులను నియమించుకునే వారు...
మే 12, (నేటి తెలుగు పత్రిక): రొయ్యల ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచిన ఫీడ్ కంపెనీలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు...
మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో జరిగిన లోపాలు విద్యా వ్యవస్థలోని తీవ్రమైన సమస్యలను బయటపెట్టాయని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విమర్శించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు విద్యార్థులు,...
మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల్లో తీవ్ర చర్చకు దారితీసిన నీట్ యూజీ 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మే 3న నిర్వహించిన పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకేజీ,...
మే 12, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలపై జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద స్పందించారు. ప్రజలకు సూచనలు...
మే 12, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాల కోసం ఇచ్చిన సూచనలను కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో వక్రీకరిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు....