Breaking News

సింగరేణి ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ తరగతులు

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: వైద్యుల ఆక్యుపేషనల్ హెల్త్ సర్వీసెస్ (OHS) యొక్క రోగనిర్ధారణ సామర్థ్యాలను పెంపొందించడానికి మరియు బొగ్గు గని కార్మికుల సంక్షేమాన్ని నిర్ధారించడానికి, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), డైరెక్టరేట్...

ఏపీ టెన్త్ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసే అవకాశం

అమరావతి, మార్చి 5, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి....

టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టేనా..? 2014 నుంచి కొనసాగుతున్న ఆసక్తికర ట్రెండ్

ముంబై,నేటి తెలుగు పత్రిక: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్లు నేడు సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ కీలక పోరుకు వేదికగా నిలుస్తోంది. రెండు జట్లు తమ మూడో...

భట్టి కుమారుడి పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణ.. పాదయాత్రలో పాల్గొన్న మహిళలకు సత్కారం

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో హృద్యమైన ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకలో రాజకీయ ప్రముఖులతో పాటు భట్టి...

రామ మందిరంతో అయోధ్య ఆర్థికంగా దూసుకుపోతోంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నేటి తెలుగు పత్రిక: జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రామమందిరం అయోధ్య నిర్మాణంతో అయోధ్య ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిందని పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో రూపొందించిన నివేదిక ప్రకారం రామ...

సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహానికి హాజరైన లోకేష్ దంపతులు

ముంబయి,నేటి తెలుగు పత్రిక: ముంబయిలో జరిగిన సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా టెండూల్కర్...

రహదారి ప్రమాదాల నివారణకు కీలక నిర్ణయం

విజయవాడ. మార్చి 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించి భద్రతను పెంపొందించేం దుకు ఆంధ్రప్రదేశ్ మోటా రు వాహనముల పన్ను విధింపు (సవరణ) బిల్లు, 2026ను రవాణా,...

ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలను నూరు శాతం అధికమించాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులదే : జి ఎస్ డబ్ల్యూ ఎస్ డిప్యూటీ ఎంపీడీవో సుబ్బారావు

పామర్రు, మార్చి05( నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే, ఇతర క్షేత్రస్థాయి సర్వేలను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు త్వరితగతిన, పారదర్శకంగా పూర్తి చేయాలని పామర్రు జి ఎస్...

నాగోల్ సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించిన కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణంపై సమీక్ష

మార్చి 05,( నేటి తెలుగు పత్రిక): కె. టి. రామారావు నాగోల్‌లో నిర్మించిన సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఈ ప్లాంట్ పనితీరు, నిర్వహణపై ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో...

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3,371 యూనివర్సిటీ అధ్యాపక పోస్టులకు త్వరలో నోటిఫికేషన్

అమరావతి, నేటి తెలుగు పత్రిక: నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రాబోయే మూడు నెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ పోస్టుల భర్తీ...