Breaking News

కామారెడ్డి బిక్కనూర్ కేసులో ట్విస్ట్

కామారెడ్డి బిక్కనూర్ కేసులో ట్విస్ట్ శృతి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకడంతో.. శృతిని కాపాడడానికి చెరువులో దూకిన ఎస్సై సాయి కుమార్ మరియు ఆపరేటర్ నిఖిల్ కానిస్టేబుల్ శృతిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు ప్రాణాలు...

సంక్రాంతి పండుగకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు హైదరాబాద్:సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 1వ వారం నుంచి 17వ తేదీ...

బీసీ బిల్లు ఆమోదానికి సీఎంల చొరవ అవసరం

బీసీ బిల్లు ఆమోదానికి సీఎంల చొరవ అవసరం: ఆర్. కృష్ణయ్య హైదరాబాద్:బీసీ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చొరవ చూపించాలని బీసీ సంక్షేమ...

పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, ముగ్గురు అరెస్ట్..

పీహెచ్‌డీ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య: ముగ్గురు అరెస్ట్, మరి ఇద్దరు పరారీలో హైదరాబాద్:నాచారంలో పీహెచ్‌డీ విద్యార్థిని పులిపర్తి దీప్తి ఆత్మహత్య ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తండ్రి నుంచి...

విద్యుత్ చార్జీలపై వైసీపీ డ్రామాలు.. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం

|| YCP dramas on electricity charges.. MLA Galla Madhavi angry || గుంటూరు:వైసీపీ నేతలు విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన పేరుతో డ్రామాలు ఆడుతున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా...

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి హైదరాబాద్:మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ...

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నివాళి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నివాళి ఢిల్లీ:ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...

101 బస్సుల్లో 5,000 మంది ప్రత్యేక యాత్ర

మంత్రాలయానికి కర్ణాటక భక్తుల గుంపు: 101 బస్సుల్లో 5,000 మంది మంత్రాలయం:కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ ప్రాంతం నుంచి ఓం శక్తి మాల ధరించిన దాదాపు 5,000 మంది భక్తులు శుక్రవారం ఉదయం మంత్రాలయం చేరుకున్నారు....

భూముల మార్కెట్ విలువ పెంపు నిర్ణయం వాయిదా

ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు నిర్ణయం వాయిదా అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ విలువలను జనవరి 1 నుంచి 10-20 శాతం పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల వ్యతిరేకత:ఈ పెంపు...

సిఎంఆర్ గడువు పొడిగించిన కేంద్రం

సిఎంఆర్ గడువు పొడిగించిన కేంద్రం హైదరాబాద్:కేంద్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరం యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) గడువును పొడిగించింది. ఇప్పటి వరకు డిసెంబర్ 15తో CMR గడువు ముగిసింది. ఈ...