Breaking News

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో జమిలి ఎన్నికలపై కొత్త చర్చ

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో జమిలి ఎన్నికల అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి మరింత ఊతమిచ్చాయి. 2028లో కాకుండా...

తెలుగు ప్రజలకు ప్రధాని ఉగాది శుభాకాంక్షలు

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఉగాది పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తెలుగులో సందేశం పంపిస్తూ పండుగ ప్రాముఖ్యతను వివరించారు.“ఉగాది అనేది కొత్త ఆరంభాలకు,...

రైతు భరోసాపై తెలంగాణ గుడ్ న్యూస్.. కొత్త విధానంతో అందరికీ ఒకేసారి లబ్ధి

మార్చి 19,నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేపట్టింది. ఇక తొలి విడతలోనే అందరికీ...

పార్లమెంట్‌లో ప్రత్యేక ఫోటో సెషన్.. వీడ్కోలు క్షణాల్లో నేతల సమాగమం

న్యూఢిల్లీ, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): పార్లమెంట్ ప్రాంగణంలో రాజ్యసభ సభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఫోటో సెషన్ ఆకర్షణగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్తో పాటు...

పండుగల సందర్భంగా పేద విద్యార్థులకు నూతన వస్త్రాలు బహూకరణ

ఉపాధ్యాయుడు ఎస్.కె. ఖాజామియా దాతృత్వ గుణానికి అభినందనలు సమాజ హితం కోసమే పండుగలు. కోదాడ, మార్చి18 (నేటి తెలుగు పత్రిక ): కోదాడ పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల...

గ్యాస్ కొరత లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలి

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ సంయుక్త దాడులను ఖండించండి మండారి డేవిడ్ కుమార్ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కోదాడ ,మార్చ్ 18(నేటి తెలుగు పత్రిక): అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇతర దేశాలపై...

అంబటి అనుదీప్ మరణం పై విచారణ జరపాలి

కుట్ర దారులను శిక్షించాలి. న్యాయం జరిగేవరకు రాష్ట్ర కాపు జే ఏ సీ పోరాటం..చందు జనార్దన్ అధ్యక్షులు చా ట్రాయ్-ఏలూరు-మార్చ్ 18 బుధవారం, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): అంబటి దివ్య అనుదీప్...

పది పరీక్షలకు హాజరైన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

మంచిర్యాల కలెక్టర్ దీపక్ కుమార్బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు బెల్లంపల్లి, మార్చి 18 (నేటి తెలుగు పత్రిక): పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్య విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రశాంత...

ఐడీఎఫ్ దాడి.. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఖతీబ్ హతం? ఇజ్రాయెల్ ప్రకటన

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. రాత్రిపూట జరిగిన దాడిలో ఖతీబ్ మరణించారని తెలిపారు.అయితే...

నూతన మాకాల గోపాలం సేవా సమితి ప్రారంభం…!

విజయవాడ. మార్చి 18 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాకాల సూర్యనారాయణ భవన్లో నూతన మాకాల గోపాలం సేవా సమితి' ప్రారంభం జరుగుతుందని సంస్థ కన్వీనర్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ...