మార్చి తొలి వారంలో రూ.2,000 జమ నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) తొలి విడత విడుదలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది....
నేటి తెలుగు పత్రిక: నాన్వెజ్ ప్రియులకు పెద్ద ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. గత నెలలో కిలో రూ.350 వరకు చేరిన ధర ఇప్పుడు దాదాపు రూ.150 మేర...
మహబూబ్నగర్–గుడబెళ్లూరు నాలుగు లైన్లు నేటి తెలుగు పత్రిక: తెలంగాణకు కేంద్రం నుంచి మరో కీలక ఆమోదం లభించింది. రాష్ట్రంలో కొత్త నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహబూబ్నగర్ నుంచి...
నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం ఈ నెల 17న రైతుల బ్యాంకు ఖాతాల్లో...
నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే...
కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయ రాములు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత వృత్తిలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి...
విజయవాడ. ఫిబ్రవరి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జాతీయ స్థాయి పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొం దించి, క్రీడా సంస్కృతి అభివృద్ధికి దోహదపడతా యని, మహిళల నెట్బాల్ అభివృద్ధికి రాష్ట్ర...
కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: ఉన్నత విద్యలో రాణించే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లోని సాంఘిక సంక్షేమశాఖ వసతి...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఆరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ విజయ బావుటా ఎగరవేసిందని ప్రభుత్వ విప్...
కొండాపూర్,నేటి తెలుగు పత్రిక: కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ ఏ బ్లాకులో 46 లక్షలు రూపాయలు అంచనా వ్యయంతో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్ల పని తీరును స్థానిక నాయకులతో కలసి...