Breaking News

శివనామ స్మరణ తో మార్మోగిన ఆలయాలు.

పామర్రు, (కృష్ణా) ఫిబ్రవరి 15,నేటి తెలుగు పత్రిక : శివనామస్మరణతో శివాలయాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పామర్రు మండలంలోని శివాలయాల్లో తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు పూజలు ప్రారంభించారు. నియోజకవర్గం కేంద్రంమైన...

నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, ఫిబ్రవరి -15, నేటి తెలుగు పత్రిక: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లతో పాటు ఎన్నికల కోడ్ అమలునేపథ్యంలో కలెక్టరేట్ లో...

శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు రాజాపేట మండలo, పుట్టగూడెం గ్రామంలో నిర్వహించిన శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలలో...

శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు పుస్తకావిష్కరణ…!

విజయవాడ. ఫిబ్రవరి 15 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ప్రస్తుతము సమాజం ఎదుర్కొంటున్న వివిధరకాల సమస్యలపై పత్రికలకు వ్రాసిన లేఖల ను శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు అనేపే రుతో పుస్తకరూపంగా...

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా గ్రామ సర్పంచ్ "బీసు ధనలక్ష్మి చందర్...

విప్ జారీ ప్రక్రియ బాధ్యత చింతలపాటి

కోదాడ ఫిబ్రవరి 15(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపాలిటీకి ఉత్కంఠగా జరగనున్న చైర్మన్ ఎంపిక ప్రక్రియలో విప్ జారీ చేసే బాధ్యత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపాటి శ్రీనివాసరావుకు...

ఘనంగా కామ్రేడ్ ధర్మభిక్షం గౌడ్ జయంతి వేడుకలు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మాజీ పార్లమెంట్ సభ్యులు, కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ 104 వ జయంతి సందర్భంగా ఆత్మకూరు ఎం మండల...

ఏపీలో సూపర్ న్యూస్.. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ఆప్షనల్ హాలీడే.

నేటి తెలుగు పత్రిక: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త. మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వం సోమవారం ఆప్షనల్ హాలీడే ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్...

భారత్ ఎక్కువగా ఏ దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటుంది? టాప్ 5 లిస్ట్ ఇదే.

నేటి తెలుగు పత్రిక: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారులలో ఒకటి. దేశీయ ఉత్పత్తి తక్కువగా ఉండడం, పెళ్లిళ్లు–పండుగలు, పెట్టుబడుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రతి సంవత్సరం భారీగా బంగారం దిగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా...

ఏపీ 2026–27 బడ్జెట్.. శాఖల వారీగా భారీ కేటాయింపులు.

నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అభివృద్ధి–సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రూపొందించిన బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు...