Breaking News

హాస్టల్ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టండి: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కేజీబీవీలో మెస్ ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కేజీబీవీ పాఠశాల వసతి గృహాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం కేజీబీవీ వసతి గృహ ప్రత్యేక అధికారిణిని ప్రభుత్వానికి...

ప్రజా సమస్యల పరిష్కారం ఎర్ర జెండాతోనే సాధ్యం: సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ

కోదాడ, ఫిబ్రవరి 14 నేటి తెలుగు పత్రిక: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎర్ర జెండా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మండలం జగన్నాధపురం గ్రామంలో సిపిఎం...

డ్రగ్స్ రహిత ఎ.కొండూరు గా తీర్చిదిద్దాలి: ఏసిపి వై.ప్రసాదరావు

చీమలపాడులో డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీ దృశ్యాలు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పాలి. ఎ.కొండూరు ఫిబ్రవరి 14 (నేటి తెలుగు పత్రిక): విద్యార్థులు మాదకద్రవ్యాలు, మత్తు...

ఘనంగా ముగిసిన సీఎం కప్ జిల్లా పోటీలు.

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : జిల్లా స్థాయి సీఎం కప్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది రెండు రోజులపాటు జరిగిన ఈ క్రీడా పోటీలు అంబేద్కర్ స్టేడియం మరియు స్పోర్ట్స్ స్కూల్లో వివిధ క్రీడాంశాలు నిర్వహించారు...

ఏ ఏ ఎం టి కే దర్బార్ పీఠాధిపతి ఖాజా మొహిద్దీన్ కు తీవ్ర గాయాలు మైలవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు

టపాసులు పేలిన సంఘటనలో గాయపడిన పీఠాధిపతి ఖాజా మొహిద్దీన్ డ్రగ్స్ పై దండయాత్రలో అపశృతి ఎ.కొండూరు ఫిబ్రవరి 14 (నేటి తెలుగు పత్రిక): ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామంలో శనివారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన...

విజేతలను సన్మానించిన మాజీఎమ్మెల్యే.

కోదాడ ,ఫిబ్రవరి 14(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన చీమ నరేష్ బాబు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో...

ఇల్లు చేతికొచ్చాకే వాయిదా

అన్విత10 /90 స్కీమ్‌తో సొంతింటి కల ఇక సులభం కొత్త ప్రాజెక్టులతో భారీ విస్తరణ దిశగా శ్రీకారం భారత్‌లో అగ్రశ్రేణి ‌ కంపెనీల్లో ఒకటిగా సంస్థ ఉన్నతి అన్విత గ్రూప్‌ చైర్మన్‌ బొప్పన అచ్యుత...

ప్రజల సహకారం తోనే నగర అభివృద్ధి

తెనాలి రోడ్డు విస్తరణకు సహకరించాలి. ముస్లింల ఖబర్ స్థాన్ కు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ ఒక్క సమాధిని తొలగించం. నగరపాలక సంస్థ కమిషనర్ అలీమ్ బాషా మంగళగిరి ఫిబ్రవరి 14 ( నేటి...

బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు పెంచాలి.

అన్నమయ్య జిల్లా ఎస్టియు అధ్యక్షుడు అంకం శివారెడ్డి. రాయచోటి, ఫిబ్రవరి 14 (నేటి తెలుగు పత్రిక): ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సి మరియు ఐఆర్ కు బడ్జెట్ కేటాయించకపోవడం అన్యాయని అన్నమయ్య జిల్లా ఎస్టియు జిల్లా...

పుల్వామా విషాదకర ఘటనకు ఏడేళ్లు పూర్తి.

పులివెందుల ఫిబ్రవరి 14 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఉగ్రదాడుల్లో ఒకటిగా పుల్వామా దాడి నిలిచిపోయింది. ఈ దాడి కేవలం భద్రతా దళాలపై జరిగిన దాడి మాత్రమే కాదు,...