Breaking News

సినిమా టికెట్ల ధర పెంపు: రసమయి బాలకృష్ణ ఆగ్రహం

సినిమా టికెట్ల ధర పెంపు: రసమయి బాలకృష్ణ, దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం సినిమా టికెట్ల ధరలు పెంచడానికి, అదనపు షోల‌కు అనుమతి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతినిచ్చిన విషయంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే...

తిరుమల స్విమ్స్ కు జగన్..బాధితులను పరామర్శ

మాజీ సీఎం జగన్ తిరుమలకి బయలుదేరి, స్విమ్స్ ఆస్పత్రి పరామర్శ: అధికారులు, ప్రజల మధ్య ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం, వైకీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు...

రేపు తిరుమల దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి

రేపు తిరుమల దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి: పటిష్ట బందోబస్తు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి...

విద్యాశాఖ సెక్రెటరీగా ఐఏఎస్ అధికారి యోగితా రాణా

విద్యాశాఖ సెక్రెటరీగా ఐఏఎస్ అధికారి యోగితా రాణా నియమితు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి యోగితా రాణాను నియమించింది. 2003 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన యోగితా రాణా ప్రస్తుతం...

కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఫార్ములా ఈ రేసు కేసు: కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ ఫార్ములా ఈ రేసు కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను...

సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు తాత్కాలిక ఊరట

సుప్రీం కోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు తాత్కాలిక ఊరట సినీ నటుడు మోహన్ బాబుపై జర్నలిస్ట్‌కు దాడి చేసిన కేసులో సుప్రీం కోర్టు ఆయనకు స్వల్ప ఊరట కల్పించింది. తదుపరి విచారణ వరకు...

తిరుపతి తొక్కిసలాట..మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

తిరుపతి తొక్కిసలాట ఘటన: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా...

సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రైతు భరోసా మరియు ఆరు గ్యారెంటీలపై ప్రజల...

తిరుమల తొక్కిసలాటపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందన

తిరుమల తొక్కిసలాటపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందన తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల జారీ సందర్భంగా గురువారం రాత్రి చోటుచేసుకున్న తొక్కిసలాట (Stampede) దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు....

గుంటూరుకు గుడ్ న్యూస్: రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం ఆమోదం

గుంటూరుకు గుడ్ న్యూస్: రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం ఆమోదం గుంటూరుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) మంచి వార్త చెప్పారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు...