Breaking News

కోట్లాది హిందువుల ఆరాధ్యస్థలానికి మచ్చ – వైఎస్ షర్మిల

తిరుపతి: తిరుమలలో తొక్కిసలాట – వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు తిరుపతి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ నిలుచున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై...

తొక్కిసలాట పరిసరాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట – పరిసరాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు...

గవర్నర్ ఆమోదంతో తెలంగాణలో భూభారతి చట్టం

గవర్నర్ ఆమోదంతో తెలంగాణలో భూభారతి చట్టం అమలు దిశగా ముందడుగు హైదరాబాద్: చారిత్రాత్మక తెలంగాణ భూభారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించిన అనంతరం, వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని రెవెన్యూ శాఖ...

ఏసీబీ కేసులో చింతించాల్సిన ప‌ని లేదు. – ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

ఏసీబీ కేసులో చింతించాల్సిన ప‌ని లేదు.. - ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌కు బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. ఏసీబీ...

కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శలు

కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శలు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై కాంగ్రెస్ (Congress) ఎంపీ మల్లు రవి (Mallu Ravi) గురువారం మీడియా ముందుకు వచ్చి...

జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంట్రాక్టర్ల నిరసన

జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంట్రాక్టర్ల నిరసన: బిల్లుల చెల్లింపుపై ఆందోళన హైదరాబాద్ జీహెచ్ఎంసీ (GHMC) కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించడం లేదంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్‌ను కలవడానికి కార్యాలయంలోకి ప్రవేశించే ప్రయత్నం...

అమ్మ భాషను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. – పురందేశ్వరి

|| It is our responsibility to protect mother language. - Purandeshwari || రాజానగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు: పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రెండో ప్రపంచ తెలుగు...

సక్రమంగా విధులను నిర్వర్తించాలి..అధికారులపై బాబు ఫైర్

తిరుపతి తొక్కిసలాట ఘటన: సీఎం చంద్రబాబుకు అధికారులు వివరణ తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతి చేరుకున్నారు. ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం,...

తిరుమల తొక్కిసలాట ఘటన..హోంమంత్రి అనిత పరామర్శ

తిరుమల తొక్కిసలాట ఘటన: హోంమంత్రి అనిత పరామర్శ, బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు...

కేటీఆర్‌పై విరుచుకుపడిన బీర్ల ఐలయ్య

కేటీఆర్‌పై విరుచుకుపడిన బీర్ల ఐలయ్య తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కేటీఆర్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. "ప్రపంచ దేశాల్లో తెలంగాణ పరువు తీసి, సిగ్గులేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని" ఆయన మండిపడ్డారు. ఫార్ములా ఈ...