Breaking News

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌కు రికార్డు స్పందన.. 2.38 లక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్

అమరావతి,మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు పదో తరగతి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. తొలిసారిగా ప్రభుత్వం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే...

ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం ఘనంగా.. వీరంకి గురుమూర్తికి అవార్డు

హైదరాబాద్, మార్చి 16(నేటి తెలుగు పత్రిక): ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవా...

ఐటీ నుంచి అగ్రిటెక్ వైపు ఏపీ.. ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’కు సీఎం ప్రతిపాదన

అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగాన్ని సాంకేతికతతో అనుసంధానించి కొత్త దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో ‘ఇండియన్ స్కూల్...

ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీనా?

మార్చి 16(నేటి తెలుగు పత్రిక): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా హైప్ లేకపోయినా, ఇప్పుడు రిలీజ్...

అమరావతిలో ‘స్ట్యాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ వద్ద పొట్టి శ్రీరాములకు నివాళులు

అమరావతి, మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రజారాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక...

వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం క్లారిటీ.. దేశంలో సరిపడా LPG స్టాక్

మార్చి 16(నేటి తెలుగు పత్రిక): దేశంలో వంటగ్యాస్ సరఫరాపై ఎలాంటి సమస్య లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) సరఫరా కొనసాగుతుందని తెలిపింది....

ప్రపంచంలోనే మొట్టమొదటి ఇనర్ట్ యానోడ్ ఎలక్ట్రోలైజర్ ప్రారంభించిన రసూల్

విజయవాడ, 16 మార్చి 2026, నేటి తెలుగు పత్రిక: ప్రపంచంలోని ప్రముఖ అల్యూమినియం ఉత్పత్తిదారులలో ఒకరైన రుసల్, ఇనర్ట్ యానోడ్‌లను ఉపయోగించే మొదటి పారిశ్రామిక ఎలక్ట్రోలైజర్‌ను ప్రారంభించింది, ఇది పెద్ద ఎత్తున గ్రీన్ అల్యూమినియం...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి సమావేశాలకు స్వాగతం పలికిన బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర 8వ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర...

అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): రాజధాని అమరావతి లోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉప...

ఘనంగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

కరీంనగర్,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): భాషా ప్రయుక్తా రాష్ట్రాల ఏర్పాటు కోసం కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లో సోమవారం రోజు అమరజీవి పొట్టి...