మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): న్యూఢిల్లీలోని ఆర్. కె. పురం లో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ అజయ్ మాలిక్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జార్ఖండ్లో జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో ఐఈడీ...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): టీమ్ ఇండియా ఆల్రౌండర్ తిలక్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ 2026...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత ఒకటిన్నర రోజుల్లోనే సిలిండర్ను ఇంటి వద్దకు డెలివరీ చేయాలని ఆయన...
తిరుపతి, మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) శుభవార్త తెలిపింది. జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూ మరోసారి రాజకీయ వేడి పెరిగింది. ఈ సందర్భంగా వై. ఎస్. అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, సునీత రెడ్డి...
యాదగిరిగుట్ట : మార్చి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారిని తన ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసిన బొమ్మలరామారం సర్పంచ్...
మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఇటీవల భారత్లో నెలకొన్న ఎల్పీజీ కొరత త్వరలోనే తీరనుందని వెల్లడించింది. యుద్ధ పరిస్థితుల...
హైదరాబాద్,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రం సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంతో ఐకమత్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను...
ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రజా వాగ్గేయ కళాకారులు సాంబరాజు యాదగిరి సూర్యాపేట,మార్చి 16(నేటి తెలుగు పత్రిక): నిద్రపోతున్న సమాజాన్ని తట్టి లేపేది సమాజ గమనాన్ని ముందుకు నడిపించేది పాట ఒక్కటేనని ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు,...
కోదాడ ,మార్చి 16(నేటి తెలుగు పత్రిక): ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలు విడుదల కావడంలో దీర్ఘకాలంగా జరుగుతున్న ఆలస్యాల వల్ల అధ్యాపకులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల గురించి సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతి...