పులివెందుల ఫిబ్రవరి 14 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా లింగాల మండలం దిగవపల్లి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వారం రోజులు పాటు నిర్వహించిన భాగవత సప్తాహం శనివారం...
విజయవాడ. ఫిబ్రవరి 14 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షు రాలిగా బాధ్యతలు స్వీక రించిన గద్దె అనురాధను మర్యాదపూర్వకంగా కలిసిన అశోక్నగర్లోని ఆమె నివాసంలో...
విజయవాడ. ఫిబ్రవరి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాయచోటి మున్సిపాలిటీకి రెండో వెలుగులు లైన్ విడత త్రాగునీటి సరఫరా కోసం రూ.150 కోట్ల కేటాయింపులు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలేరు మాజీ శాసన సభ్యురాలు మాజీ ప్రభుత్వవిప్ శ్రీమతి శ్రీ గొంగిడి సునీత...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మునిజనంబులు, దేవగణంబులుపొగడగ ఒంటికి తోలుచుట్టి నుదుట విభూతి ధరించి నిరాడంబరంగా నిష్కల్మషంగా బతకడం లో అర్ధం,పరామార్ధముందని...
విజయవాడ. సెంట్రల్ ఫిబ్రవరి 14 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డు శారద కాలేజ్ జంక్షన్ నుండి ఐరాక్స్ థియేటర్ వరకు రహదారులపై కొంత మంది వ్యాపారస్తులు రోడ్ల...
*యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో వస్తున్నావా. *తొలిసారి వికసి బీజేపీ కమలం, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో ఊహించినట్లుగానే...
కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : నగరపాలక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అత్యధిక స్థానాలు సాధించి కార్పొరేషన్ నిక్ కైవసం చేసుకుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాలు సఫలం అయ్యాయి. 66 స్థానాలకు...
మైలవరం, ఫిబ్రవరి 13: (తెలుగుపత్రిక): ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిబంధనల ప్రకారమే నెయ్యి వాడకం చేసినట్లు ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (చిన వెంకన్న)వారి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త,...
కోదాడ ,పిబ్రవరి 13,నేటి తెలుగు పత్రిక: ఈనెల 11వ తేదీన జరిగిన కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో - 35 వార్డుల్లో గాను కాంగ్రెస్ 27,స్వతంత్ర అభ్యర్థులు-5 బిఆర్ఎస్ ముడుస్థానాల్లో గెలుపొందాయి. 1.వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి...