Breaking News

ఆర్డీటీ సేవలు కొనసాగింపు నారా లోకేష్

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. దశాబ్దాలుగా పేదల సంక్షేమానికి సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్కార్యకలాపాలు ఇకపై యథావిధిగా కొనసాగనున్నాయి.ఆర్డీటీకి సంబంధించిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్...

SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ భారత్‌కు రావడానికి అనుమతి లభించింది....

ఎండల్లో బయటకు వెళ్తున్నారా..? వడదెబ్బ నుంచి ఇలా కాపాడుకోండి

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాతే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి, బయటకు వెళ్లడం కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక...

మత మార్పిడి పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మత మార్పిడి నేపథ్యంలో ఎస్సీ హోదాపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారికే షెడ్యూల్డ్ కాస్ట్ (SC) హక్కులు...

మహిళా షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్లకు శుభవార్త

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: సాయుధ బలగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్లు శాశ్వత...

“ఆ హీరోను చూస్తే అసహ్యం వేస్తుంది”.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్ పీక్‌లో ఉన్న...

మళ్లీ మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్.. పోలీసుల భారీ దాడులు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మళ్లీ విస్తరిస్తున్న QNet మోసాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. యువత, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మోసాలకు...

యుద్ధంలో ఎవరి పక్షం..? మోదీ క్లారిటీ

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: What India Thinks Today Summit కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పటికీ, భారత్ తన...

రైతు భరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రైతు సంక్షేమానికి కీలకంగా భావిస్తున్నరైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను పలువురు ప్రజాప్రతినిధులు కలిసి...

చెట్ల ముకుందాపురంలో సంపూర్ణ మద్యపాన నిషేధం!

సర్పంచ్ పొనుగోటి నరేందర్ కీలక నిర్ణయం. సూర్యాపేట, మార్చి 24. (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంగ్రామాల్లో మద్యపానం వల్ల కలిగే అనర్థాలను అరికట్టి, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో...