Breaking News

అనునిత్యం పోలీసులపై వ్యవస్థలపై నోరు పారేసుకుంటున్న అంబటి రాంబాబు.

వ్యవస్థలన్నా, చట్టమన్న గౌరవం లేని అంబటి రాంబాబు. మంగళగిరి ఫిబ్రవరి 19 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కనీసం అతను క్రిమినల్ కేసులో కండిషన్ బేఇలుపై బయటికి వస్తున్నాడు అన్న ఇంగిత జ్ఞానం...

కనిపించిన నెలవంక.. రంజాన్ మాసం ప్రారంభం.

నేటి రాత్రి నుంచి తరావీహ్ నమాజ్. రేపు తెల్లవారుజాము నుంచి ఉపవాసాలు. ముస్తాబైన మసీదులు. మంగళగిరి ఫిబ్రవరి 19 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం ప్రారంభమైంది....

పండ్లకు మద్దతు ధర ప్రకటించాలి: ఏనుగుల వీరాంజనేయులు

కోదాడ, ఏప్రిల్ 23 (నేటి తెలుగు పత్రిక): పకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న పండ్ల తోటలను రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, తెలంగాణ పండ్ల తోటల రైతు సంఘం రాష్ట్ర...

ఎరువుల బుకింగ్‌ మొబైల్‌ యాప్‌లోనే: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19: (నేటి తెలుగు పత్రిక): రైతుల అవసరాలకు అనుగుణంగా నిర్ణీత సమయానికి ఎరువులు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 'ఫెర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌' ఇకపై రాష్ట్రమంతటా అమలు కానుంది.గత...

న్యాయవాదులపై దాడులను ఖండించండి.

కోదాడ: ఫిబ్రవరి 19(నేటి తెలుగు పత్రిక): న్యాయవాదులపై దాడులను ఖండించాలని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య కోరారు. నల్గొండలో న్యాయవాది నరేష్ కుటుంబం పై దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేసి,...

బాధ్యతతో పని చేస్తాం: కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం.

వారంలో ఒక రోజు డివిజన్ లో పర్యటిస్తా. కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్. కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : బిజెపి పై నమ్మకంతో కరీంనగర్ నగరపాలక సంస్థ బాధ్యతలను అప్పజెప్పిన పట్టణ ప్రజలందరికీ శిరస్సు...

50వ డివిజన్ ప్రజల రుణం తీర్చుకోలేనిది.

డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా. కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు. నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ పట్టణం 50 డివిజన్ ప్రజలు తనపై విశ్వాసం, నమ్మకం తో మున్సిపల్ ఎన్నికల్లో అందించిన విజయం...

నిరాశ్రయులైన కరీంనగర్ వాసులకు బాసటగా నిలిచిన కేంద్ర మంత్రి బండి.

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : దైవ దర్శనానికి వెళ్లినగదు, లగేజీ సామగ్రి కోల్పోయిన ఓ బాధిత కుటుంబానికి కరీంనగర్ ఎంపీ కార్యాలయం బాసటగా నిలిచింది. నిరాశ్రయులైన వారి సమాచారం కేంద్ర హోం శాఖ సహాయ...

ఏపీ రైతులకు కొత్త కండిషన్.. ఈకేవైసీకి నెలలో 9వ తేదీ వరకే గడువు.

నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈకేవైసీ (eKYC) ప్రక్రియకు ప్రతి నెల 9వ తేదీ వరకు మాత్రమే అవకాశం కల్పించడం...

మదనపల్లిలో సంచలనం.. మైనర్ బాలిక హత్య కేసులో కొత్త మలుపులు.

నేటి తెలుగు పత్రిక: మదనపల్లి ప్రాంతంలో జరిగిన మైనర్ బాలిక అదృశ్యం, అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కేవలం 24 గంటల్లోనే కేసు విషాద మలుపులు తిరగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త...