Breaking News

బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి: సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్.

నేటి తెలుగు పత్రిక: డైవర్ట్ పాలిటిక్స్,డ్రామా పాలిటిక్స్ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు వెన్న తో పెట్టిన విద్య అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.కార్పోరేషన్...

కృష్ణారావుపాలెం సేంద్రియ మేళాకు ప‌టిష్ట ఏర్పాట్లు: జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌

ఎ. కొండూరు ఫిబ్రవరి 19 (నేటి తెలుగు పత్రిక): ఈ నెల 21న ఎ.కొండూరు మండ‌లం, కృష్ణారావుపాలెంలో భారీస్థాయిలో జిల్లాస్థాయి సేంద్రియ మేళా నిర్వ‌హించ‌నున్నామ‌ని.. ఈ కార్య‌క్ర‌మానికి ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా జాయింట్...

అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తిచేయాలి.

మంగళగిరి ఫిబ్రవరి 19 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్...

ఓడిపోయిన బిఆర్ఎస్ నాయకులను పరామర్శించి గెలిచిన కౌన్సిలర్లకు సన్మానించిన బిక్షమయ్య గౌడ్.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి కొద్ది మెజార్టీతో ఓడిపోయిన బి.ఆర్.ఎస్ నాయకులను పరామర్శించి...

యూరియా యాప్ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.

తుర్కపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన యూరియా యాప్ విధానంతో...

బీబీనగర్ ఎయిమ్స్ లో ఇన్స్టిట్యూట్ బాడీ సమావేశంలో పాల్గొన్న బోర్డు మెంబెర్ ఎంపీ చామల.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , బీబీనగర్ 6వ ఇన్‌స్టిట్యూట్ బాడీ సమావేశంలో...

యాదగిరిగుట్టలో ఘనంగా రెండవ రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజైన...

అనునిత్యం పోలీసులపై వ్యవస్థలపై నోరు పారేసుకుంటున్న అంబటి రాంబాబు.

వ్యవస్థలన్నా, చట్టమన్న గౌరవం లేని అంబటి రాంబాబు. మంగళగిరి ఫిబ్రవరి 19 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కనీసం అతను క్రిమినల్ కేసులో కండిషన్ బేఇలుపై బయటికి వస్తున్నాడు అన్న ఇంగిత జ్ఞానం...

కనిపించిన నెలవంక.. రంజాన్ మాసం ప్రారంభం.

నేటి రాత్రి నుంచి తరావీహ్ నమాజ్. రేపు తెల్లవారుజాము నుంచి ఉపవాసాలు. ముస్తాబైన మసీదులు. మంగళగిరి ఫిబ్రవరి 19 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం ప్రారంభమైంది....

పండ్లకు మద్దతు ధర ప్రకటించాలి: ఏనుగుల వీరాంజనేయులు

కోదాడ, ఏప్రిల్ 23 (నేటి తెలుగు పత్రిక): పకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న పండ్ల తోటలను రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, తెలంగాణ పండ్ల తోటల రైతు సంఘం రాష్ట్ర...