Breaking News

ఆప్‌-కాంగ్రెస్ పొత్తుపై కేజ్రీవాల్‌ క్లారిటీ

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ఆప్‌-కాంగ్రెస్ పొత్తుపై కేజ్రీవాల్‌ క్లారిటీ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు అయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), కాంగ్రెస్‌...

ట్రంప్‌ కుటుంబ పాలనలో ప్రత్యేక స్థానం

ట్రంప్‌ కుటుంబ పాలనలో ప్రత్యేక స్థానం: కాబోయే కోడలికి కీలక పదవి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరఫున రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి తన పాలకవర్గంలో...

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి: కలెక్టర్ల సదస్సు అమరావతిలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ముఖ్య...

టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ విధానం

టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ విధానం టీటీడీకి చెందిన ఉద్యోగుల నేమ్ బ్యాడ్జ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కొన్ని సందర్భాలలో ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు....

మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు

రేషన్ బియ్యం అక్రమ రవాణా: మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు ఆంధ్ర ప్రదేశ్: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు...

ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన

సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన హైదరాబాద్: డిసెంబర్ 11సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్, కుమ్మరిగూడలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు అక్టోబర్ 13న రాత్రి పూర్తిగా ధ్వంసం చేశారు....

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో అరుదైన గౌరవం సాధించారు. ప్రపంచవ్యాప్తంగా 2024లో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన రెండో నటుడిగా నిలిచారు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్...

రూ.2.25 లక్షల గంజాయి పట్టివేత:

రూ.2.25 లక్షల గంజాయి పట్టివేత: దుండిగల్ STF టీమ్‌ భారీ ఆపరేషన్ హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా దుండిగల్ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయాలు జరుగుతుండటంపై సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ బీ టీమ్ సీఐ...

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ రంగానికి మరింత దన్నుగా నిలిచే విధంగా కీలక చర్చలు జరిగాయి. ఇటీవల...